Home » Military
ఓ చిన్నారికి మరిచిపోలేని బహుమతి లభించింది. ఆర్మీని ప్రత్యక్షంగా కలుసుకోవాలని ఆ చిన్నారి కన్న కలలను ప్రధాన మంత్రి కార్యాలయం నెరవేర్చింది. ఆర్మీ ప్రత్యేక గౌరవం ప్రదర్శించడంతో చిన్నారి ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. ఆర్మీ డే, వెటరన్స్ డే వేడుకలకు
భారత్ – చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే..యుద్ధ వాతావరణం నెలకొంది. పాంగాంగ్ కు భారీగా బలగాలను తరలిస్తోంది చైనా. ఫింగర్ 3 వద్ద కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుందని భారత ఆర్మీ గుర్తించింది. ఆయుధా�
సైనికులను సరిహద్దులకు చేరవేసేందుకు రైళ్లను నడుపనున్నారు. శుక్ర, శనివారాల్లో రెండు రైళ్లు నడవనున్నాయి.
అమెరికాతో ఇరాన్ సైనిక బలగాలను పోల్చుకుంటే... అగ్రరాజ్యానికి ఇరాన్ ఎందులోను పోటీపడే పరిస్థితి కనిపించడంలేదు. గ్రౌండ్ ఫోర్స్లో ఇరుదేశాల మధ్య అసలు పోలికేలేదు.
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. 4 నెలల క్రితం ప్రారంభమైన ఈ దావానలం లక్షలాది వన్యప్రాణులను పొట్టనబెట్టుకోగా.. 24మంది ప్రాణాలు
సైనిక స్థావరాలపై జిహాదీలు చేసిన ఉగ్రదాడిలో 53మంది సైనికులు మృతి చెందినట్లు సమాచారం. ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రదాడి జరిగింది. ఓ మిలిటరీ పోస్టుపై జరిగిన దాడిలో సుమారు 53 మంది సైనికులు మృతి చెందారు. మాలిలోని మేనక ప్రాంతంలో ఉన్న ఒక ఔట్ పోస్ట్న�
రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా కొన్ని ఆంక్షలు విధిస్తున్న సమయంలో….భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుపై భారత వైఖరిని సృష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వాష్టింగన్ డీసీలో అమెరికా విదేశ�
పాకిస్తాన్ లో పెత్తనమంతా సైన్యానిదేనని అమెరికా కాంగ్రెస్ నివేదిక సీఆర్ఎస్ తెలిపింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నా.. అదంతా మేడిపండు ప్రజాస్వామ్యమేనని తెలిపింది. సీఆర్ఎస్ అనేది అమెరికాకు చెందిన స్వతంత్ర పరిశోధనా విభాగం. చట్టసభ్య
ఈశాన్య సరిహద్దుల్లో తరచూ టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ సరికొత్త వ్యూహాంతో అడుగులేస్తోంది. అసోంను రెండుగా విడదీస్తున్న బ్రహ్మపుత్ర నది కింద సొరంగం తవ్వాలని కేంద్రప్రభుత్వం ఫ్లాన్ చేస్తోంది.దీనిపై పూర్త�
ప్రపంచంలో సైనిక శక్తులుగా ఎదిగిన.. ఎదుగుతున్న దేశాలపై గ్లోబల్ ఫైర్ పవర్ (జీఎఫ్పీ) అనే సంస్థ విస్తృత అధ్యయనం చేసింది. ఏ దేశానికి ఎంత సైనిక, ఆయుధ శక్తి ఉందో, రక్షణపై ఏయే దేశాలు ఎంత ఖర్చు పెడుతున్నాయో సుదీర్ఘ నివేదికను వెలువరించింది.