mim

    టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ విలీనమేనా : ప్రధాన ప్రతిపక్షం MIM

    April 24, 2019 / 02:00 AM IST

    తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోవడం ఖాయామా..? ఆ స్థానాన్ని కేసీఆర్ ఓవైసీకి గిఫ్ట్‌గా అందించబోతున్నారా…? విపక్షాన్ని విలీనం చేసుకుని మిత్రపక్షాన్ని ప్రతిపక్షంగా మార్చబోతున్నారా…? అసలు TRS స్ట్రాటజీ ఏంటి..? తెలంగాణ అసెంబ్ల�

    నన్ను గెలిపిస్తే : పాతబస్తీని మార్చేస్తా

    March 30, 2019 / 05:34 AM IST

    ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పాతబస్తీలో పాదయాత్ర చేశారు.

    లోక్‌సభ ఎన్నికలు 2019 : తెలంగాణలో నామినేషన్ల సందడి షురూ

    March 18, 2019 / 12:44 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. రాష్ట్రంలో 17 నియోజకవర్గాలున్నాయి.

    మంత్రి పదవి ఖాయం : కారు ఎక్కనున్న చెల్లెమ్మ

    March 13, 2019 / 03:53 PM IST

    హైదరాబాద్: ముహూర్తం కుదిరింది. చేవెళ్ల సభలోనే కారెక్కడం ఖాయమైపోయింది. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.. త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. కొడుకు కార్తిక్‌కు ఎంపీ టికెట్‌తో పాటు.. సబితక�

    ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు : టీఆర్ఎస్ 4, ఎంఐఎం 1

    March 12, 2019 / 12:50 PM IST

    హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం లాంఛనమైంది. టీఆర్ఎస్ 4 స్థానాలను, మిత్రపక్షం ఎంఐఎం ఒక స్థానం

    ఎవరి బలం ఎంత : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

    March 11, 2019 / 04:09 PM IST

    తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం(మార్చి 12) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీ కమిటీ హాల్‌ వన్‌లో పోలింగ్ కోసం

    సంచలన నిర్ణయం : ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ ఔట్

    March 11, 2019 / 09:47 AM IST

    హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్ కాట్ చేసింది. ఈ మేరకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సంఖ్యాపరంగా

    పాక్‌పై దాడులను సమర్ధించిన ఓవైసీ : మోడీది సరైన నిర్ణయం

    February 26, 2019 / 10:37 AM IST

    ఢిల్లీ: పాకిస్తాన్‌ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన సర్జికల్ ఎటాక్‌ను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. పాక్‌పై దాడులను ఆయన సమర్థించారు. ప్రధాని మోడీ నిర్ణయం సరైనదే అన్నారు. పుల్వామా దాడి తర్వాత 2, 3 రోజుల్లోనే భారత్ ప్రతీక�

    వారు అర్హులు కాదా : భారతరత్నపై ఒవైసీ వ్యాఖ్యలు

    January 28, 2019 / 10:27 AM IST

    హైదరాబాద్ : భారతరత్న అవార్డుల ఎంపికపై  ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  మహారాష్ట్ర కళ్యాణ్‌లో జరిగిన బహుజన సభలో ఒవైసీ  మాట్లాడుతూ దళితులు, ముస్లిములు, గిరిజనులలో ఎందరికి భారతరత్న ఇచ్చారనీ..వారిలో భార

    పరిమితం : ఎంపీ ఎన్నికల్లో గులాబీకి పతంగి మద్దతు

    January 27, 2019 / 01:51 PM IST

    హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కేవలం హైదరాబాద్‌కే పరిమితంకానుంది. మిగతా ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్‌కు మద్దతు తెలపనుంది. పరస్పర సహకారంతో తెలంగాణలోని 16 స్థానాలను టీఆర్ఎస్‌.. హైదరాబాద్‌ స్థానాన్ని ఎంఐఎం దక్కించుకునేందుకు పక్కా వ్�

10TV Telugu News