Home » mim
మైనార్టీని కాకుండా ఎవరిని బరిలో దింపినా తమకు అభ్యంతరం లేదని ఎంఐఎం చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మైనార్టీని బరిలో దింపితే...అతను గెలిస్తే ఏకంగా..
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ, ఎంఐఎం
వక్ఫ్ సవరణ చట్టంపై న్యాయపోరాటం చేస్తామని ఇరువురు ఎంపీలు ప్రకటించారు.
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం అభివృద్ది కోసం అవసరమైతే ప్రధాని మోదీతో కొట్లాడేందుకు కూడా సిద్ధమే.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లు తెచ్చారో అది వక్ఫ్ బోర్డును కాపాడేందుకు తీసుకురాలేదు.
కేవలం ప్రతిపక్ష నేతల అక్రమ కట్టడాలపైనే చర్యలు తీసుకుంటే ప్రజల్లో విశ్వాసం పోతుందని, వ్యక్తిగతంగా తనకు చెడ్డ పేరు వస్తుందని హైడ్రా చీఫ్ రంగనాథ్ మదనపడుతున్నారని చెబుతున్నారు.
కమిషనర్ రంగనాథ్ కు రాజకీయాలపై సోకు ఉంటే ఖాకీ బట్టలు వదిలేసి ఖద్దరు బట్టలు వేసుకోవాలని సలహా ఇచ్చారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అక్బరుద్దీన్ కొడంగల్ లో పోటీచేస్తే చిత్తుగా ఓడిస్తామని, డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని అన్నారు.
నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టే ఛాన్స్ లేకపోవడంతో మరో ఏడాది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రస్తుత మేయర్, డిప్యూటీ మేయర్పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎస్సీ, బీసీ, ముస్లిం రిజర్వేషన్లు ప్రమాదంలో ఉన్నాయి. ఎంఐఎంని గెలిపించడం వల్ల హైదరాబాద్ కు ఎలాంటి ఉపయోగం లేదు.