mim

    గ్రేటర్ ఎన్నికల్లో తొలి ఫలితం..మెహిదీపట్నంలో ఎంఐఎం గెలుపు

    December 4, 2020 / 12:32 PM IST

    Mehidipatnam MIM victory : గ్రేటర్ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నంలో ఎంఐఎం గెలుపొందింది. ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు. గతంలో ఆయన జీహెచ్ఎంసీ మేయర్ గా పని చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో తొలి రౌండ్ లెక్కింపు ముగిసింది. కొన్ని డివిజ�

    MIM తో కలిసి KCR కుట్రలు, విజయశాంతి కీలక వ్యాఖ్యలు

    November 27, 2020 / 10:20 AM IST

    Vijayashanthi Shocking Comments : టీఆర్ఎస్ పై నటి విజయశాంత కీలక వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక…బెంబేలెత్తిపోతున్నారని విమర్శలు చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్..ఎంఐఎంతో కలిసి కుట్రలు చేస్తున్నారనంటూ సంచలన ఆరోపణలు గు�

    ఎన్నికలు వస్తాయి..పోతాయి..నగరం శాశ్వతం- సీపీ అంజనీ కుమార్ వీడియో

    November 26, 2020 / 10:07 AM IST

    CP Anjani Kumar Video : ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మొద్దని ప్రజలకు సీపీ అంజనీ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. �

    పీవీ, ఎన్టీఆర్ ఘాట్ లను కూల్చివేస్తే.. రెండు గంటల్లో దారూసలెంను కూల్చివేస్తాం : బండి సంజయ్

    November 25, 2020 / 06:40 PM IST

    Bandi Sanjay serious Akbaruddin comments : ఎంఐఎం, బీజేపీ మాటల యుద్ధంతో గ్రేటర్ లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లోని పీవీ నర్సింహ్మారావు, ఎన్టీఆర్ ఘాట్ లను కూ

    హైదరాబాద్‌లో 75వేల మంది అక్రమ చొరబాటుదారులు నివాసం, ఆ రెండు పార్టీలే కారణం

    November 25, 2020 / 03:48 PM IST

    smriti irani ghmc: టీఆర్‌ఎస్‌, ఎంఐఎంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలతోనే హైదరాబాద్‌లో 75 వేల మంది అక్రమ చొరబాటుదారులు నివాసముంటున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసమే రోహింగ్యాలను ఓటర్ల జాబితాలో చేర్చాయన్నారు. దుబ్బాకలో మా�

    బల్దియా సమరం : దుమారం రేపుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు, ఖండిస్తున్న విపక్షాలు

    November 25, 2020 / 06:26 AM IST

    Telangana BJP Chief Bandi Sanjay Comments : బల్దియా ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు వింటర్‌లో హీట్‌ పుట్టిస్తున్నాయి. గెలుపు కోసం నేతలు పరస్పర విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ ఏకంగా మరో కొత్త వివాదాన్ని సృష్టించింది. పాతబస్తీ�

    పాతబస్తీలో పాకిస్తాన్ వాసులు ఎవరున్నారో చెప్పాలి : బీజేపీకి ఎంపీ అసదుద్దీన్ సవాల్

    November 24, 2020 / 08:01 PM IST

    Asududdin fires Bandi Sanjay’s comments : పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎంఐఎం ఎంపీ అసుదుద్దీన్ ఫైర్ అయ్యారు. బీజేపీకి అసదుద్దీన్ సవాల్ విసిరారు. టెర్రరిస్టులు, పాకిస్తాన్ పదాలు లేకుండా ప్రచారం చే�

    గ్రేటర్ బరిలో 1122 మంది అభ్యర్ధులు

    November 24, 2020 / 07:20 AM IST

    1122 election candidates ghmc election 2020 : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధుల సంఖ్య తేలిపోయింది. గ్రేటర్‌లోని 150 వార్డులకుగాను… మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార టీఆర్‌ఎస్‌ 150స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపింది. దీంతో అన్ని డివిజన్ల�

    గ్రేటర్ ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు

    November 24, 2020 / 07:05 AM IST

    Minister ktr road show for ghmc elections : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల బరిలో నిలిచింది ఎవరో తేలింది. గ్రేటర్‌లోని 150 వార్డులకుగాను… మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార టీఆర్‌ఎస్‌ 150స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపింది. దీంతో అన్ని డివిజన్లలోనూ టీఆర్‌ఎస్

    హైదరాబాద్‌కు ఎంఐఎం మేయర్ అయితే తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు అవుతారు

    November 23, 2020 / 12:54 PM IST

    bandi sanjay ghmc elections: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ప్రత్యర్థిపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ ని బీజేపీ టార్గెట్ చేసింది. హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని తెలంగాణ బీజేప�

10TV Telugu News