Home » Minister Ambati Rambabu
బాబు, కొడుకులిద్దరూ (చంద్రబాబు, లోకేష్) వందల, వేల కోట్లు దోచుకున్నారని ఆధారాలున్నాయి కాబట్టే అరెస్టు చేశారని తెలిపారు. కక్షసాధింపు అవసరం లేదన్నారు.
జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా రాష్ట్రం కోసమే వెళ్తున్నారు.. రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా అశ్రద్ద చెయ్యని ప్రభుత్వం మాదని అంబటి అన్నారు.
చంద్రబాబు అవినీతి డబ్బుతో జేఎస్పీ నడుస్తుందన్నారు. భూస్థాపితం అవుతున్న టీడీపీని బతికించాలని పవన్ తాపత్రయ పడుతున్నాడని చెప్పారు.
గురువారం అసెంబ్లీలో బాలకృష్ణ మీసం తిప్పారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈక్రమంలో రెండో రోజు కూడా బాలకృష్ణ సభలో విజిల్ వేసి మరోసారి వివాదంగా మారారు. బాలకృష్ణ విజిల్ వేసిన చర్యపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జైలులో ఉండగా జరగుతున్న అసెంబ్లీ సమావేశాలు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీలో ప్రవర్తించాలని టీడీపీ శాసనసభ్యులకు మనవి చేస్తున్నానని తెలిపారు.
చంద్రబాబు స్కాంలు చాలా ఉన్నాయి. అమరావతి పెద్ద స్కాం. అందులోకూడా వాస్తవాలు బయటకు రావాలి. చంద్రబాబు అధికారంలో ఉండగా చేసిన పనులుపై విచారణ చేయాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
చంద్రబాబు అర్ధాంతరంగా తన రూట్ ను మార్చుకుని పుంగనూరు రావాలని అనుకోవడమే ఆయన చేసిన తప్పు అన్నారు. చంద్రబాబుకు బుర్ర పని చేయడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
త్రివిక్రమ్ను టార్గెట్ చేసిన మంత్రి అంబటి.. ఆయన సినిమాలు ఎలా ఆడతాయో చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు తాము కూడా మరో సినిమా తీస్తామని ప్రకటించారు.
చంద్రబాబు తరహాలోనే ఇప్పుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తయారయ్యాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు రాజకీయాలు చేస్తే.. తనకు బదులు చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ పని చేస్తున్నాడని ఆరోపించారు.
కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించటం వల్లే ప్రాజెక్టు ఆలస్యం కావటానికి కారణం అంటూ చెప్పుకొచ్చారు మంత్రి అంబటి. మా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు.