Home » Minister Gudivada Amarnath
విశాఖ వేదికగా పవన్ కళ్యాణ్ అసత్యాలు మాట్లాడారు. వారాహి అనే లారీ ఎక్కి కేవలం ముఖ్యమంత్రిని తిడుతున్నాడని మంత్రి అమర్నాథ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అన్నందుకు తక్షణమే అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్యాబినెట్ మంత్రి లెటర్ హెడ్ ఎలా వాడాలో తెలియని వ్యక్తి అమర్నాథ్ అని ఎద్దేవా చేశారు.
పుంగనూరు ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. బ్రో సినిమా మొదటి రోజు సాయంత్రమే ఫ్లాప్ టాక్ వచ్చిందన్నారు. జగన్ రియల్ హీరో అని అందుకే 151 సీట్లు ఇచ్చారని తెలిపారు.
బీజేపీ పాలిత ప్రాంతాల్లో లిక్కర్ అమ్మడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో విశాఖలో జరిగిన భూ దందా గురించి పురంధేశ్వరి మాట్లాడొచ్చు కదా అని అన్నారు.
ఫేజ్ వన్ లో ఉచితాలు అన్నాడు..ఫేజ్ టూ లో కిలో బంగారం ఇస్తాను అంటాడు..అంటూ ఎద్దేవా చేశారు.చంద్రబాబు తన మనుషులను మాత్రమే పూర్ టూ రిచ్ చేస్తాడు..చంద్రబాబు అధికారంలో ఉంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, లింగమనెని, లోకేష్ లాంటి వాల్లే రిచ్ అయ్యారు..అంటూ సెటైర
ఎన్టీరామారావు శతజయంతి ఉత్సవాల పేరుతో మరో కొత్తడ్రామాకు చంద్రబాబు తెరలేపారని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.
‘వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిపోయే ముందు కోటం రెడ్డి కావాలనే పార్టీపై బురద జల్లుతున్నారు. సానుభూతి కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే మూడు నెలల ముందే చెప్పొచ్చు కదా? ఫోన్ ట్యాపింగ్ చేయడమే ప్రభుత్వ పనా?
చంద్రబాబు, పవన్ భేటీనుద్దేశించి.. ‘సంక్రాంతి పండుగ మామూళ్లకోసం దత్తతండ్రి వద్దకు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ వచ్చాడంటూ ’ ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్వీట్ చేశారు. మంత్రి ట్వీట్ పట్ల టీడీపీ, జనసేన సానుభూతిపరులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నార
రాష్ట్రానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను గుర్తు చేయడం కోసమే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని మంత్రి స్పష్టం చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం అనే అంశాన్ని పిట�
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని మంత్రి తేల్చి చెప్పారు. మూడు రాజధానుల విషయంపై త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామన్నారు మంత్రి అమర్నాథ్.