Home » Minister Roja
వెన్నునొప్పి, కాలు వాపుతో శుక్రవారం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన మంత్రి రోజాకు వైద్య చికిత్స కొనసాగుతుంది.
అమ్మఒడి పథకాన్ని ఎగతాళి చేసి, ఇప్పుడు మళ్లీ ఆ పథకం ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారో చంద్రబాబు చెప్పాలి. నాలుగు తరాలు గుర్తు పెట్టుకునే విధంగా జగన్ నాలుగేళ్ల పాలన సాగింది. 15 ఏళ్లు సీఎంగా కొనసాగి, తీరా ఇప్పుడు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తాను అంటే ట
RK Roja : ఎన్టీఆర్ పార్టీని లాక్కుని, ఆయన చావుకి కారణమై, ఈ రోజు ఆయనకు శతజయంతి ఉత్సవాలు చేస్తున్నామని చంద్రబాబు గొప్పగా చెప్పుకోవటం సిగ్గుచేటు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్కు రోజా ఛాలెంజ్
సెల్ఫీలు అంటూ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడని పేర్కొన్నారు. టీడీపీ మ్యానిఫెస్టోలో ఏమీ అమలు చేశారు? తమ మ్యానిఫెస్టోలో ఏమీ అమలు చేశామో రా చర్చిద్దామని సవాల్ చేశారు.
క్రీడా, కళా రంగాల్లో ఉన్న వాళ్లని గుర్తించామని పేర్కొన్నారు. సాంస్కృతిక రంగంలో తొలిసారిగా పోటీలు పెట్టామని వెల్లడించారు. గ్లోబల్ ఇన్వస్టెర్స్ సమ్మిట్, జీ-20 సదస్సులో కళాకారుల సేవలు తీసుకున్నామని తెలిపారు.
టీడీపీ నేతలు ఎన్టీఆర్ పేరును కరివేపాకులా వాడుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులో ఆయన ఒక్క ఫొటో కూడా పెట్టలేదు. ఒక్క కాలేజీకి కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదో చెప్పాలి. అప్పుడు వెన్నుపోటు పొడిచి, ఇవాళ దివంగత ఎన్టీఆర్ పార్టీ ఆవి�
జగన్ వల్లే ఆ నలుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారని రోజా చెప్పారు. దమ్ముంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని రోజా సవాలు విసిరారు. కరోనా బారిన పడ్డప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవిని జగన్ కాపాడారని ఆమె చెప్పారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. మూడు స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపాయి. పులివెందుల సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ గెలుపు.. ప
Minister Roja: ఏపీ పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖల మంత్రి రోజా సెల్వమణి ఎక్కడ ఉన్నా సందడిగా ఉంటుంది. నిత్యం సమీక్షలు, ప్రత్యర్థులపై మాటల తూటాలను పేల్చుతూ కనిపించే రోజా.. తాజాగా గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ ఆడుతూ కనిపించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గ�