Home » minister sridhar babu
జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని..
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
ఇక ఏరో స్పేస్ డిఫెన్స్ కు సంబంధించిన 4 సంస్థలు తెలంగాణ సర్కార్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ముందు చేయాల్సిన పని.. ఇళ్లను కూలగొట్టడం కాదన్నారు కిషన్ రెడ్డి.
మూసీలో మంచి నీరు ప్రవహించాలని తాము ప్రయత్నం చేస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు.
ఇక్కడ భూమి ఉంటే చాలు బతకవచ్చు అనేలా సిటీ నిర్మాణం చేస్తాం. ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన వారికి ప్లాంట్స్ ఇచ్చి వదిలేయడం కాదు. వారికి అద్భుతంగా ఇక్కడ అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం. ప్రజా ప్రభుత్వం మా కోసం పని చేస్తుందని ప్రజలు అనుకునే �
జీవన్ రెడ్డితో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ లో మాట్లాడారని తెలుస్తోంది. పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని, రాజీనామా నిర్ణయంపై వెనక్కుతగ్గి, పార్టీ బలోపేతంకోసం ..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలు, జీవన్ రెడ్డి అనుచరులు, అభిమానులు నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది,