Minister

    రాష్ట్ర మంత్రి రాసలీలలు బట్టబయలు

    October 30, 2020 / 02:33 PM IST

    Minister Scandal: ఆయన మైక్ పట్టుకుంటే ఊకదంపుడు రాజకీయ ప్రసంగాలు ఇచ్చేస్తాడు. ప్రజా సేవ అంటూ లెక్చర్లు పలికేస్తాడు. ఇదంతా ఓ యాంగిల్.. ఆయనకు మరో యాంగిల్‌ కూడా ఉందండోయ్.. రెండో వైపు అసలు సిసలు డర్టీ పిక్చర్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ మంత్రి గ

    పుల్వామా ఉగ్రదాడి మా పనే…భారత్ ను గట్టిగా కొట్టామన్న పాక్ మంత్రి

    October 29, 2020 / 06:44 PM IST

    Pak Minister Brags About Pulwama ఎట్టకేలకు పుల్వామా ఉగ్రదాడికి పాల్పడింది తామేనని స్వయంగా పాకిస్తాన్ అంగీకరించింది. గతేడాది ఫిబ్రవరిలో 40మంది భారత జవాన్లు అమరులైన పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్ దే బాధ్యత అని స్వయంగా ఆ దేశ మంత్రి పేర్కొన్నారు. క్రాస్ బోర్డర్ ట�

    అధికారిక లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు, పాడె మోసిన కేటీఆర్

    October 22, 2020 / 05:01 PM IST

    Naini Narshimha Reddy funeral : తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయ‌కులు నాయిని న‌ర్సింహారెడ్డి అంత్య‌క్రియ‌లు ముగిశాయి. గురువారం(అక్టోబర్ 22,2020) సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్�

    వరదలతో బయటపడిన ఆక్రమణలు, టీఆర్ఎస్ నేతల్లో కూల్చివేతల గుబులు, ఇంకా చాలామందే ఉన్నారు

    October 3, 2020 / 11:19 AM IST

    trs leaders illegal constructions on drains: వరంగల్ నగరాన్ని వరదలు ముంచెత్తడంతో అభాసుపాలైన అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు తప్పులు సరిదిద్దుకునే పనిలో పడ్డారట. నాలాల కబ్జాలు, అక్రమ కట్టడాలు, చెరువులను ఆక్రమించిన చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించారు. ఈసారి కూడ�

    కేరళ వ్యవసాయ శాఖ మంత్రికి కరోనా

    September 23, 2020 / 09:22 PM IST

    దేశంలో కరోనా బారిన పడుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్​ సునీల్​ కుమార్​కు కరోనా సోకింది. మంగ‌ళ‌వారం చేయించుకున్న‌ ప‌రీక్షలో ఆయనకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. మంత్రి వీఎస్​ స�

    పెన్షన్ తీసుకొనే వారికి గుడ్ న్యూస్…Life Certificate గడువు పెంపు

    September 12, 2020 / 11:53 AM IST

    కేంద్ర ప్రభుత్వ పెన్షన్ తీసుకొనే వారు తప్పనిసరిగా తాము బతికే ఉన్నాం (లైఫ్ సర్టిఫికేట్) సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ లో మాత్రమే సమర్పించాలనే రూల్ ఉంటుంది. ప్రస్తుతం కరోనా క్రమంలో వృద్ధులు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. వీరు ఆందోళనలు అర్థ�

    రథం దగ్ధమవడంలో కుట్ర ఉందా ? త్వరలో నిజాలు తెలుస్తాయి – మంత్రి సుచరిత

    September 11, 2020 / 12:03 PM IST

    రథం దగ్ధమవడం వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానం కలుగుతోందని ఏపీ రాష్ట్ర హోం మంత్రి సుచరిత అన్నారు. ప్రతిపక్షాల విమర్శలు చూస్తుంటే..అనుమానాలు బలపడుతున్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో 2020, సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం ఒంగోలు పోలీసు పరేడ్ గ్రౌండ్ లో పాస

    ఎగ్గొడితే ఊరుకోం..GST బకాయిలు చెల్లించాల్సిందే.. కేంద్రంపై హరీష్ రావు సీరియస్

    August 31, 2020 / 05:51 PM IST

    Pay GST funds in full: T Harish Rao కరోనా కష్ట సమయంలో రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కరోనా పేరటి రాష్ట్రాలకు రావాల్సిన రూ.1.35లక్షల కోట్ల జీఎస్టీ పరిహారాన్ని ఎగ్గొట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు. క

    త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్….అప్పటిదాకా ప్లాస్మాయే మందు

    August 20, 2020 / 04:40 PM IST

    కరోనా విషయంలో అమెరికా లాంటి దేశం విలవిల లాడుతుంటే… మనం సమయస్ఫూర్తితో ఎదుర్కొంటున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనాకు ధైర్యమే ఒక పెద్ద మందు అన్నారు. భూమి మీద అన్ని జీవులు ప్రకృతిని నమ్ముకొని జీవిస్తాయన్నార�

    హిందూ సంప్రదాయాలు, ధార్మిక సిద్ధాంతాలు మాకంటే గొప్పుగా మీకు తెలుసా…బీజేపీ నేతలపై మంత్రి తలసాని ఫైర్

    August 19, 2020 / 11:14 PM IST

    టీఆర్ఎస్ ప్రభుత్వం హిందువుల పండుగలను నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ నేతలు చేసిన విమర్శలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో వినాయక చవితి పండుగను ఇళ్లళ్లో జరుపుకోవాలని చెప్పడంపై కమలనాథులు తప్పుబట్టడంపై �

10TV Telugu News