Miryalaguda

    ‘మర్డర్’ సినిమా విడుదలకు బ్రేక్..

    August 24, 2020 / 02:14 PM IST

    Court orders for RGV’s Murder Movie: మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘మర్డర్’ సినిమా విడుదల ఆపాలంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. ‘మర్డర్’ సినిమా విడుదలను ఆపివెయ్యాలంటూ వచ్చి�

    11 ఏళ్లు, 143 మంది..5 వేల సార్లు అత్యాచారం..పంజాగుట్ట పీఎస్ లో కేసు

    August 22, 2020 / 07:38 AM IST

    11 ఏళ్లుగా 143 మంది రేప్ చేశారు అంటూ ఓ యువతి పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. సోమాజీగూడలో నివాసం ఉంటున్న యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ జారీ జారీ అయ్యింది. 42 పేజీలతో ఇది ఉంది. 138 మంది ప్రముఖులు, విద్యార్థి సంఘాల నేతల పేర్లు, మరో ఐద

    మిర్యాలగూడలో డెంటల్ డాక్టర్ శ్వేత ఆత్మహత్య, అసలేం జరిగింది

    May 14, 2020 / 08:40 AM IST

    నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది. డెంటల్ డాక్టర్ శ్వేత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో

    కాపురంలో కరోనా చిచ్చు : వస్తానన్న భర్త, వద్దంటున్న భార్య

    March 30, 2020 / 05:06 AM IST

    కరోనా వైరస్ ఎఫెక్ట్ తో  ప్రజలంతా హడలిపోయి ఇళ్ళకే పరిమితమవుతున్నారు.  మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు ఇదే సంసారాల్లో గొడవలకు కారణం అవుతోంది.  కరోనా వైరస్ చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి భార్యా భర�

    మీడియాకు తెలియకపోవటం వల్లే అమృత తల్లిని కలవగలిగింది

    March 15, 2020 / 05:55 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఏడాదిన్నర క్రితం సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్యకేసులో ప్రధాన నిందితుడు తిరునగరి మారుతీరావు మార్చి7న  హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తన సూసైడ్ నోట్ లో తన భార్య కుమార్తెలను ఉద్దేశించి..గిర

    మారుతీరావు ఆత్మహత్య తర్వాత తొలిసారి తల్లిని కలిసిన అమృత

    March 14, 2020 / 02:34 PM IST

    ఎట్టకేలకు అమృత తన తల్లిని కలిసింది. తండ్రి మారుతీరావు ఆత్మహత్య తర్వాత అమృత తొలిసారి తన తల్లి గిరిజా దగ్గరకు వెళ్లింది. శనివారం(మార్చి 14,2020) నల్లొండ జిల్లా

    నా కొడుకుని చూడటానికి మా అమ్మ వచ్చింది..కానీ చూపించలేదు : అమృత

    March 9, 2020 / 09:41 AM IST

    మిర్యాలగూడ వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య తరువాత మీడియా సమావేశంలో కూతురు అమృత పలు సంచలన విషయాలను వెల్లడించింది. నా భర్త ప్రణయ్ చనిపోయిన తరువాత నాకు పుట్టిన బిడ్డను చూడటానికి మా అమ్మ ఒకసారి నా దగ్గరకు  వచ్చింది. బాబుని చూపించమని అడిగింద

    తమ్ముడు శ్రవణ్ మారుతీరావును చాలాసార్లు కొట్టాడు అందుకే ఆత్మహత్య : అమృత

    March 9, 2020 / 09:15 AM IST

    రాష్ట్రంలో సంచలనం కలిగించిన మిర్యాలగూడ వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నవిషయం తెలిసిందే. ఆత్మహత్య తరువాత తండ్రి భౌతకి  కాయాన్ని చూసి వచ్చిన తరువాత అమత మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించింది.  తన వివాహం తరువాత జరిగి�

    మారుతీరావు ఆత్మహత్యపై అమృత సంచలన వ్యాఖ్యలు!..ఆస్తుల కోసమే!!

    March 9, 2020 / 08:56 AM IST

    చనిపోయినవారికి మర్యాదు ఇవ్వాలి. వాళ్లు మనకు శతృవులైనా సరే మిత్రులైనా సరే..అందుకే నా భర్తను చంపిన నా తండ్రి భౌతిక కాయాన్నిచూడటానికి వెళ్లాననీ..కానీ నన్ను మా నాన్న మారుతీరావు బంధువులు కనీసం శవం వద్దకు కూడా రానివ్వలేదని అమృత వాపోయింది. కానీ తం�

    మారుతీరావు ఆత్మహత్యకు వీలునామానే కారణమా ? 

    March 9, 2020 / 08:44 AM IST

    2018లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గోండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కేసులో ఎన్నో రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకోటానికి దారి తీసిన పరిస్ధితులపై ఇప్పుడు ప్రతి �

10TV Telugu News