Miryalaguda

    మారుతీరావు ఆత్మహత్య: ఆస్తుల కోసమే అమృతను బంధువులు రానివ్వలేదా?!

    March 9, 2020 / 07:33 AM IST

    రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కూతరు కులాంతర ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోవటం..బంధువర్గాలల్లో ప�

    మారుతీరావు అంత్యక్రియలు : అమృత వస్తుందా..పోలీసుల భారీ బందోబస్తు

    March 9, 2020 / 04:11 AM IST

    మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్యకేసు ప్రధాన నిందితుడైన మారుతీరావుకు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2020, మార్చి 09వ తేదీ ఉదయం నల్గొండ జిల్లాలో జరుగనున్నాయి. ఆయన నివాసానికి కుటంబసభ్యులు, స్నేహితులు చేరుకుంటున్నారు. 2020, మార్చి 08వ తేదీ ఆద�

    నాన్న (మారుతీరావు) ఎందుకు చనిపోయాడో తెలియదు – అమృత

    March 8, 2020 / 04:53 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కూతురు అమృత స్పందించారు. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ఆయన చనిపోయిన విషయం తమకు ఎవరూ చెప్పలేదని, కేవలం టీ�

    ప్రణయ్ కేసు : మారుతీరావు ఆత్మహత్యపై అనుమానాలు

    March 8, 2020 / 04:19 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు ? ఎవరైనా చంపేశారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధాన కారణాలంటీ ? అనే ప్రశ్నలు ఉత్సన్నమౌతున్నాయి. చింతల్ బస్త

    బ్రేకింగ్ న్యూస్ : ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు

    March 8, 2020 / 03:41 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 2020, మార్చి 08వ తేదీ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఉరి వేసుకుని చనిపోయాడు. కూతురిని పెళ్లి చేసుకున్నాడన్

    ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు షెడ్డులో మృతదేహం కలకలం

    February 29, 2020 / 05:27 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పట్టణ శివారులోని మారుతీరావుకి

    ప్రణయ్ హత్య కేసు : డిసెంబర్ 17న తుది తీర్పు..ఏ శిక్ష విధిస్తారో

    December 12, 2019 / 01:42 PM IST

    నల్గొండలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుల బెయిల్ రద్దుపై విచారణ ముగిసింది. నల్గొండ జిల్లా కోర్టు 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం విచారణ చేపట్టింది. డిసెంబర్ 17వ తేదీన తీర్పును వెలువరించనున్నట్లు వెల్లడించింది. ప

    సమాఖ్య కూటమి రావాలి : సీఎం కేసీఆర్

    March 29, 2019 / 03:37 PM IST

    నల్లగొండ : దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. పెను మార్పులకు శ్రీకారం చుట్టాలన్నారు. ఇది జరగాలంటే 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రాహుల్, మోడీకి బానిసలుగా ఉంటారని అన్నా�

    కేసీఆర్ సర్వే : బీజేపీకి వచ్చేది 150 సీట్లే

    March 29, 2019 / 01:06 PM IST

    నల్గొండ : దేశంలో బీజేపీకి 150, కాంగ్రెస్ కు వంద సీట్లు కూడా దాటవని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 118 సీట్లలో పోటీ చేస్తే ఒకటే సీటు గెల్చిందన్నారు. బీజేపీకి తెలంగాణలో అసలు అడ్రస్ ఉందా అ�

    మిర్యాలగూడలో ఉద్రిక్తం: బాలుడి అనుమానాస్పద మృతి

    January 26, 2019 / 11:06 AM IST

    నల్గొండ : మిర్యాలగూడ లోని రాజీవ్ నగర్ లో 2 ఏళ్ళ బాలుడు కార్తీక్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మృతికి పక్కింటివారే కారణమని ఆరోపిస్తూ మృతిపై విచారణ జరపాలని, అనుమానితుల ఇంటిముందు బాలుడి బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో పట్టణంలో ఉద్రిక్

10TV Telugu News