Home » Mla Vallabhaneni Vamsi
group clashes in gannavaram ysrcp: గన్నవరం వైసీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. రెండు నెలల క్రితం సచివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో తలెత్తిన వివాదం మరోసారి రాజుకుంది. ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా దుట్టా వర్గీయులు ఆందోళనకు దిగారు. వంశీ అనుచరులకే కాంట్రాక్టు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు నందమూరి జయకృష్ణ తనయుడు, నటుడు చైతన్యకృష్ణ. రాజకీయాల్లో ఒక స్థానం కల్పించిన చంద్రబాబుపైనే వీళ్లు అనవసర విమర్శలు చేస�
డిసెంబర్ 2 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. 15 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. శాసనసభ,శాసన మండలి వ్యవస్థలను డిజిటలైజ్ చేస్తున్నామని.. ఇప్పటికే పేపర్ లెస్, డిజిటలైజ్ దిశగా చర్యలు చేపట్
పార్టీ మారే విషయంపై గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. దీపావళి తర్వాత ఇప్పుడొస్తున్న వార్తలపై ఒక ప్రకటన చేస్తానని ఆయన చెప్పారు. వంశీ గడిచిన రెండు రోజుల్లో మూడు పార్టీల నాయకులను కలిసే సరికి కార్యకర్తల్లో, ఆయన సన్నిహితుల
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ కమీషనర్కు ఫిర్యాదు చేశారు. తాను లేని సమయంలో వంశీ తన ఇంటికి వచ్చి వెళ్లాడంటూ ఫిర్యాదు చేశారు యార్లగడ్డ వెంక�