Home » Modi govt
POK స్వాధీనానికి మోదీ సర్కార్ మిషన్ రెడీ!
వయనాడ్లో ఇవాళ ఆమె ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.
Digvijay Singh: మోదీ పదేళ్ల పాలనపై దస్ సాల్, అన్యాయ్ కాల్ అనే పేరుతో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురువారం హైదరాబాద్ గాంధీ భవన్లో డాక్యుమెంట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల మోదీ కాలం కార్పోరేట్లకు కొమ్ముకాసిందని
బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు సోనియాగాంధీ.పార్లమెంట్ నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండించారు.
దీనితో పాటు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగింపుకు సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 జనవరి 1 నుంచి ఐదేళ్ల పాటు పథకాన్ని పొడగించారు
విపక్షాల నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. మోదీ ప్రాణం అదాని చేతిలో ఉంది. అదానీ కోసమే మోదీ పని చేస్తున్నారు. అదానీకి మోదీ ఉద్యోగి మాత్రమే. ఇంత కాలం మోదీ నెంబర్ 1, అదానీ నెంబర్ 2 అనుకున్నాం. కానీ అదానీ నెంబర్ 1, మోదీ నెంబర్ 2 అని తెలిసింది
మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం తగిన సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలిపింది. దాని ఆధారంగానే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల వంటి ఎన్నికైన సంస్థలలో మహిళా రిజర్వేషన్ను గట్ట
2019 లోక్సభ ఎన్నికల్లో కేవలం 78 మంది మహిళా ఎంపీలు మాత్రమే సభకు ఎన్నికయ్యారు, రాజ్యసభలో 250 మంది ఎంపీల్లో 32 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అంటే 11 శాతం మంది మాత్రమే ఉన్నారు. అదే విధంగా మోదీ మంత్రివర్గంలో మహిళల వాటా కేవలం 5 శాతమే
పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి మన సైనికులను హతమార్చడంపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? పుల్వామా జరిగినప్పుడు మీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత మన కల్నల్.. డిప్యూటీ ఎస్పీని చంపేశారు
అమృత్కాల్ సందర్భంగా పార్లమెంటులో అర్థవంతమైన చర్చ కోసం వేచి చూస్తున్నానని ప్రహ్లాద్ జోషి రాశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు సాగాయి