Home » Modi govt
ప్రధానమంత్రి మోదీ యూనిఫాం సివిల్ కోడ్ ప్రవేశపెట్టనున్నట్లు బలమైన సంకేతాలు ఇచ్చారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేస్తున్నారు. ఇలాంటి బలమైన రాజకీయ ఎత్తుగడల మధ్య పార్లమెంటు సమావేశమవుతోంది.
స్వయంప్రతిపత్త సంస్థగా స్థాపించబడిన, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం & లైబ్రరీ 'ఆధునిక, సమకాలీన భారతదేశం'పై అధునాతన పరిశోధనలను ప్రోత్సహించడానికి జాతికి అంకితం చేశారు. ఇది దేశ రాజధానిలోని చారిత్రాత్మక తీన్ మూర్తి క్యాంపస్లో ఉంది
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 చివరిలోనే జాబితాలోనే ఈ విషయాల్ని చేర్చారు. అయితే అలాంటి కంటెంట్ను హోస్ట్ చేయడానికి ప్లాట్ఫారమ్లను జవాబుదారీగా ఉంచడానికి డిజిటల్ ఇండియా బిల్లు ప్రభుత్వానికి చట్టపరమైన బాలన్ని ఇస్తుందని ఆయన అన్నారు
భారత్ జోడో యాత్ర ప్రజల భావనల్ని, మానవత్వాన్ని, గౌరవాన్ని మోసుకెళ్లింది. చరిత్రను అధ్యయనం చేస్తే గురునానక్ దేవ్, గురు బసవన్న, నారాయణ గురు వంటి ఆధ్యాత్మిక నాయకులందరూ దేశాన్ని ఏకం చేసిన విషయాన్ని గుర్తించవచ్చు. మేము అదే చేస్తున్నాం
అదానీ అభివృద్దే దేశ అభివృద్ధి అనుకుంటున్నారు. రైతులు నిజంగానే అభివృద్ధి అవుతుంటే అమిత్ షా తన కొడుకుని రైతుగా ఎందుకు చేయలేదు? మేక్ ఇన్ ఇండియా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మోదీ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడుతోంది
తొమ్మిదేళ్లలో దేశ చరిత్రలోనేగాక బీజేపీ (Bharatiya Janata Party)లోనూ కీలక ఘట్టాలు చోటుచేసుకున్నాయి.
ఆదివారం తమిళనాడులోని కారైకుడిలో చిదంబరం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రూ.1,000 నోట్లను తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెడుతుందని తాను అనుకుంటున్నట్టు చెప్పారు. గతంలో 500 రూపాయలు, 1000 రూపాయలు నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద ప
అబద్ధాల రాజభవనం కూలిపోతుందని చక్రవర్తి భయపడుతున్నారంటూ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందుకే ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థ, పౌరులతోపాటు సొంత మంత్రులపై కూడా గూఢచర్యం చేయడానికి ప్రభుత్వం కొత�
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందని పిటిషన్లో విపక్షాలు ఆరోపించాయి. రాజకీయ వ్యతిరేకతను అణిచివేసేందుకు ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారని, ప్రతిపక్ష నేతలను ఎక్కువ కాలం జైలుకు పంపేందుకు ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారని పిటిష
ప్రకటనలపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చేసిన ఖర్చు సహా ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం, అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు తక్కువగా ఉండడం వంటి అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ (MHA) కోరింది. అయ