Home » Modi govt
నిరంకుశ బీజేపీ పాలనలో భారతదేశ ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు. 2014 నుంచి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తున్న తీరుతో ప్రజల్లో వాటి ప్రతిష్ట దిగజారిందన్నారు. దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తి, నిష్పాక్షికత గురించి ప్రశ్నలు త�
1,400 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ ఎక్స్ప్రెస్వేను ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పుకోవచ్చు. విద్యుత్ వాహనాల రాకపోకలకు అనుగుణంగా దీన్ని తీర్చి దిద్దుతున్నట్లు జాతీయ రహదారుల సంస్థ వెల్లడించింది. విద్యుత్ వాహనాల కోసం ప్రత్యేక లైన్లు ఏర్�
ఇండియా: ది మోదీ క్వశ్చన్’ అనే పేరుతో బ్రిటిష్ బ్రాడ్ కాస్ట్ (బీబీసీ) తీసిన ఈ డాక్యూమెంటరీని రెండు భాగాలుగా ప్రసారం చేసింది. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంప�
ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా మంగళవారం పార్లమెంట్లో ప్రసంగించారు. అయితే, ఈ ప్రసంగంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌధురి, శశి థరూర్ వంటి నేతలు విమర్శలు గుప్పించారు.
2016లో జమ్మూ కశ్మీర్లోని ఉరిలోని 12 బ్రిగేడ్ కేంద్ర కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడిలో 18 మంది జవాన్లు మరణించారు. అనంతరం, 10 రోజులకు పాకిస్తాన్ ప్రాంతంపై భారత సేనలు సర్జికల్ దాడులు చేశారు. ఇకపోతే, జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గించడానికి కేంద్ర ప్రభుత
రాహుల్ గాంధీ సందేశంతో కూడిన లేఖను, ఛార్జ్ షీట్ను ప్రజల్లోకి పార్టీ తీసుకెళ్తుందని జైరాం రమేష్ అన్నారు. భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ శ్రీనగర్లోని లాల్ చౌక్ ప్రాంతంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెం�
కొలీజియం వ్యవస్థలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ఏదైనా కొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే, చట్టం ద్వారా ఆ పని చేయాలే కానీ ఇలా ఏకపక్షంగా దాడులు చేయడం తగదని అన్నారు. నేషనల్ జ్య�
లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాల్సిన అవసరం ఉంది. 1951, 1952, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయి. 1968, 1969లో పలు అసెంబ్లీలు నిర్ణీత గడువు కంటే ముందే రద్దుకావడంతో జమిలి ఎన్నికలకు అంతరాయం కలిగింది. విడివిడిగా ఎన్నికల నిర్వహణతో బడ్జ�
బిల్కిస్ బానో అత్యాచార నేరస్తులు ఆగస్టు 15న విడుదల అయ్యారు. కాగా, వీరి విడుదలపై అనేక అభ్యంతరాలు, అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా విడుదలైన రోజే ఈ నేరస్తులకు జైలు బయటే సన్మానం జరిగింది. వారి కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుతూ, పాదాలు
గౌతమ్ అదానికి కల్పించే జెడ్ కేటగిరీ భద్రత నిమిత్తం కమాండోలను కేటాయించాలని సెంట్రల్ రిజర్వ్డ్ పోలీసు ఫోర్సును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. కేంద్రం ఆదేశాలకు మేరకు తొందరలోనే అదానికి సీఆర్పీఎఫ్ భద్రత కల్పించనుంది. అదాని కంటే ముందు రిల�