Modi govt

    బడ్జెట్ 2019 : కేంద్రం ఎన్నికల వరాలు ఇవే

    February 1, 2019 / 06:39 AM IST

    న్యూఢిల్లీ : జీఎస్టీలో వస్తుందని అనుకున్న డబ్బు అంతగా రాలేదు…దేశంలో పలు పరిణామాలు ప్రభుత్వానికి ఆందోళనకరంగా మారుతున్నాయి..కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి.  ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌‌ను చక్కగా ఉప�

    బడ్జెట్ 2019 : రెండేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు

    February 1, 2019 / 05:50 AM IST

    ఢిల్లీ : రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మంత్రి పీయూష్ గోయాల్ వెల్లడించారు. 2019-20 సంవత్సరానికి ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం పార్లమెంట్‌లో తాత్కాలిక బడ్జెట్‌ని పీయూష్ గోయల్ ప్రవేశ పెట్టారు. అనారోగ్య కారణాల వల్ల జైట్లీ బడ్జెట్ ప్రవేశ �

    అందరి చూపు అటే : బడ్జెట్ ఎలా ఉంటుందో

    February 1, 2019 / 12:50 AM IST

    న్యూఢిల్లీ : మరికొద్ది గంటల్లో మోడీ సర్కార్ తన ఆఖరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఇది పేరుకి బడ్జెట్ అయినా..కేవలం కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ చేసే పద్దుల కేటాయింపుగానే భావించాలి. అయినా రైతులకు ప్రోత్సాహకాలు ఉంటాయని, వ్యక్తిగత పన్ను శ్లాబు�

    సాంప్రదాయానికి బ్రేక్ : మధ్యంతరం కాదు..పూర్తి బడ్జెట్

    January 30, 2019 / 07:46 AM IST

    ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి-1న తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్ లో కొన్ని మార్పులకు మోడీ సర్కార్ శ్రీకారం చుట్టనున్నట్లుగా తెలుస్తో�

    ఎందుకో తెలుసుకోండి : రేపు, ఎల్లుండి (8,9) భారత్ బంద్

    January 7, 2019 / 12:44 PM IST

    ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కార్మిక సంఘాలు కన్నెరజేశాయి. భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. 2019, జనవరి 8, 9వ తేదీల్లో బంద్ పాటిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ట్రేడ్ యూనియన్లు బంద్‌కు పిలుపునిచ్చాయి. క�

    ఎందుకీ వివక్ష : కేంద్రాన్ని కడిగేసిన కేటీఆర్

    January 5, 2019 / 11:07 AM IST

    హైదరాబాద్: తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మోదీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. సాగు, తాగు నీటి రంగాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి ప్రాజె�

    కేంద్ర ఉద్యోగులు 20 ఈఎల్స్‌ని వాడుకోవాల్సిందే!

    January 5, 2019 / 02:57 AM IST

    ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు…మీ ఎర్న్‌డ్ లీవ్స్ ఏడాదిలోనే వాడుకోవాల్సి ఉంటుంది. పదవీ విరమణ సమయంలో అదనపు భత్యం కింద వీటిని దాచుకోవడానికి ఇక వీలుండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది.  సెంట్రల్ గవర్నమెంట్ ఉ

    మళ్లీ ఏమైనా మూడిందా : రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేత

    January 3, 2019 / 12:52 PM IST

    ఢిల్లీ: కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 2వేల రూపాయల నోట్ల ప్రింటింగ్‌ను ఆపేసింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మనీలాండరింగ్‌ను తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, అక్రమ ఆస్త�

10TV Telugu News