Home » Modi govt
దేశ ప్రజలందరూ దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య భూ వివాదం కేసుకి సుప్రీంకోర్టు ఎండ్ కార్డ్ వేసిన సంగతి తెలిసిందే. అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ
మళ్లో నోట్ల రద్దు చేయబోతున్నారా? రూ.2వేలు నోట్లు కూడా రద్దు చేస్తారా? నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందా? చూస్తుంటే.. మరోసారి నోట్ల కష్టాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. మళ్లీ ఏటీఎంల చుట్టూ తిరగాల్సిందేనా? దాచుకున్న నోట్లన్నీ �
బీజేపీ పాలనలో దేశంలో మూకదాడులు పెరిగిపోతున్నాయన్న వార్తలను కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ విషయంపై దురుద్దేశ్యంతో అసత్యపు ప్రచారం జరుగుతోందని షా అన్నారు. ఎవరైనాచనిపోతే దానికి సెక్షన్ 302 ఉందని,ప్రతిచోటా ఇది ఉపయోగించబడుతుందని సా అన్నార
ఎన్నికల తర్వాత కొంతకాలం మీడియా ముందుకు రాకుండా గ్యాప్ ఇచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఈ సంధర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. కశ్మీర్లో రెండు నెలలుగా కర్ఫ్యూ కొనసాగడం బాధాకరమని ఉండవల్లి
చిన్న పారిశ్రామికవేత్తలకు గుడ్ న్యూస్. నరేంద్ర మోడీ ప్రభుత్వం యూనివర్శల్ డెబ్ట్ రిలీఫ్ స్కీంను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది.
పని తక్కువ…..మాటలెక్కువ అని అర్ధం వచ్చేలా ప్రధాని మోడీని పనిచేస్తున్నట్టు నటించే పెళ్లికూతురుతో పోల్చారు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ.తక్కువ రోటీలు తయారు చేస్తూ…గాజులతో ఎక్కువ శబ్దం చేసే పెళ్లికూతురు వంటివ�
ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు స్వరం పెంచారు. కేంద్రంతో సై అంటే సై అంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నారు. రాష్ట్రం పట్ల వివక్ష చూపితే సహించేది లేదని..తాము చేస్తున్న పోరాటం ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిందని..ఖబడ్ద�
ఢిల్లీ : త్వరలో ఎన్నికలు…ఈ ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే విధంగా మోడీ ప్రభుత్వం బాణం ఎక్కు పెట్టింది. తాత్కాలిక బడ్జెట్లో ఓటర్లపై వరాల జల్లు కురిపించేసింది. ఫిబ్రవరి 01వ తేదీన పార్లమెంట్లో పీయూష్ గోయల్ ఎన్నికలల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. బడ�
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ని కాసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎదుట ప్రవేశ పెట్టింది. అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా చికిత్స తీసుకుంటుండడంతో తాత్కాలిక మంత్రి హోదాలో మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవార�
న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల సైరన్ కొద్ది రోజుల్లో మోగనుంది. దీనిని క్యాష్ చేసుకొనే పనిలో కేంద్ర ప్రభుత్వం పడిపోయింది. అన్నివర్గాల వారిని ఆకట్టుకొనే విధంగా..ఓటర్లను ఆకర్షించే విధంగా తాత్కాలిక బడ్జెట్ 2019-20ని ప్రవేశ పెట్టింది. ఫిబ్రవరి 01వ తేదీన