Home » Modi speech
భారతదేశంలో లాక్ డౌన్ కంటిన్యూ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ గడువు ముగియడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అందరి చూపు కేంద్రంపై ఉంది. లాక్ డౌన్ ఎత్తివేస్తారా ? లేదా ? అనేదానిపై హాట్ హాట్ చర్
భారత దేశాన్ని కరోనా మహమ్మారి వీడడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతన్నాయి. 2020, మార్చి 26వ తేదీ గురువారం నాటికి 657 కేసులు రికార్డయ్యయి. దేశ వ్యాప్తంగా 12 మంది మృత్యువాత పడ్డారు. 2020, మార్చి 25వ తేదీ బుధవారం ఒక్క రోజే 121 మందికి కరోనా వైరస్ సోకడం
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. భారత పర్యటన సందర్భంగా మోటేరా స్టేడియానికి చేరుకున్నారు. ట్రంప్ కోసమే ప్రారంభోత్సవానికి సిద్ధమైన స్టేడియంలో భారీ జనసందోహం మధ్య ప్రసంగించారు. ట్రంప్ మాట్లాడటానికి ముందు ప్రధాని మోడీ స్వాగతం చెబుతూ ప్ర�
రాజ్యసభ 250వ సెషన్ జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన ఆయన పలు అంశాలను ప్రస్తావిస్తూ రాజ్యసభను ప్రసంశించారు. ఇలాంటి సభలో ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. రాజ్యసభ మనలోని �