Home » Modi speech
కరోనా ఎఫెక్ట్ పంద్రాగస్టు వేడుకలపై పడింది. ఎర్రకోట నుంచి జరిగే కార్యక్రమాలను తగ్గించారు. విద్యార్థులను అనుమితించలేదు. పరేడ్ నిర్వహించడం లేదు. కొద్ది మంది అతిథులను మాత్రమే అనుమతించారు. సీటింగ్ సిస్టంలో భారీ మార్పులు చేశారు. సోషల్ డిస్టెన్స
ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. చైన నుంచి వచ్చిన ఈ రాకాసి..భారతదేశంలో ఉగ్రరూపం దాలుస్తోంది. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు సైంటిస్టులు, వైద్యులు శ్రమిస్తున్నారు. తొలుత వైరస్ ను కట్టడి చేసేందుకు
కరోనా వైరస్ లక్షణాలు లేని, తక్కువ లక్షణాలున్న రోగులను హోం ఐసోలేషన్ జాబితాలో చేర్చింది కేంద్రం. కరోనా నిర్ధారణ అయినా..ఎక్కువ శాతం రోగుల్లో లక్షణాలు లేకపోవడంతో కేంద్ర ఆరోగ్య శాఖ హోం ఐసోలేషన్ కు సంబంధించి నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 60 ఏళ్ల
లద్దాఖ్ లో భారత ఆర్మీ సైనికులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కష్ట సమయంలో మనం పోరాడుతున్నామని ఆయన అన్నారు. మీ ధైర్య సాహసాలు మాకెంతో స్ఫూర్తినిస్తున్నాయని చెప్పారు. చైనాకు గట్టి సందేశం ఇవ్వడానికే లద్దాఖ్ లో ప్రధాని నరేంద్ర �
భారతదేశంలో లాక్ డౌన్ మళ్లీ కొనసాగిస్తారా ? మే 03వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందానే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ కట్టడి చేయాలంటే ఎలాంటి పద్ధతులను అవలింబిస్తుందనేది తెలియరావడం లేదు. చైనా నుంచి వచ్చిన ఈ �
కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్పై విధి విధానాలను 2020, ఏప్రిల్ 15వ తేదీ బుధవారం విడుదల చేయనుంది. మే 3 వరకు లాక్డౌన్ కొనసాగనుండడంతో… ఎలాంటి మార్గదర్శకాలు ఉంటాయన్న చర్చ సాగుతోంది. అంతేకాదు… ఏవైనా సడలింపులు ఇస్తారా అని కూడా జనం ఎదురు చూస్తున్న�
భారతదేశం ఎప్పటి వరకు లాక్ డౌన్ ఉండనున్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. లాక్ డౌన్ పొడగింపు కొనసాగిస్తారా ? లేక ఎత్తివేస్తారా ? ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రజలకు సమాధానం చెప్పారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. 2020, మే 03వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్�
భారతీయులంతా COVID 19పై ట్రైనింగ్ తీసుకున్న సైనికుల్లా.. పనిచేస్తున్నారు. జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ.. లాక్డౌన్ను మే3 వరకూ పొడిగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశపౌరులను పొగడ్తలతో ముంచెత్తారు. భారత్ కరోనాపై పోరాడటంలో మంచి శ్రద్ధ కనబరుస్�
కరోనాపై భారతదేశం ఇప్పటికే విజయం సాధించామని, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ కొనసాగించనున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో కేంద్రం విధించనున్న లాక్ డౌన్ ముగియనున్న సందర్భంలో నరేంద్ర మోడీ �
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2020, ఏప్రిల్ 06వ తేదీ సోమవారం రికార్డు స్థాయిలో 704 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా తొలి కేసు నమోదైన తర్వాత ఈ స్థాయిలో కేసులు రిజిస్టర్ కావడం దేశంలో ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో మొత్తం కే