Home » Mom
మూడు రోజుల చిన్నారి అంటే సరిగా కళ్లు తెరిచి కూడా చూడలేరు. అలాంటిది ఓ చిన్నారి బోర్లాపడటం.. తల ఎత్తి పైకి చూడటం.. పాకడం.. చేసేసింది. షాకవ్వడం తల్లి వంతైంది. ఆ వండర్ ఫుల్ వీడియో చూడండి.
కుటుంబం కోసం తల్లి పడ్డ కష్టాన్ని చూసాడు. ఆమ ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నాడు. అందుకోసం కొడుకుగా తన బాధ్యత నెరవేర్చాడు. అందరి మన్ననలు పొందాడు. ట్విట్టర్ యూజర్ ఆయుష్ గోయల్ను నెటిజన్లు అభినందిస్తున్నారు.
మేకప్ వేసుకుంటే తల్లిని కొడుకు గుర్తుపట్టలేకపోవడం ఏంటి? అవును ఓ చిన్నారి మేకప్ వేసుకున్న తల్లిని గుర్తుపట్టక ఏడుస్తాడు. తన తల్లిని తెచ్చి ఇమ్మని అడుగుతాడు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో నవ్వు తెప్పిస్తోంది.
కష్టాలు చూసిన ఓ పిల్లాడు అపర భగీరథుడే అయ్యాడు. ఎర్రటి ఎండలో అమ్మ కాళ్లు బొబ్బలెక్కేలా గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లు నడుస్తున్న అమ్మను చూసిన 14 ఏళ్ల బాలుడు అమ్మ కోసం భగీరథుడు అవతారం ఎత్తాడు. పలుగు పార పట్టుకున్నాడు.
తల్లికి పుట్టిన బిడ్డలంతా ఒకటే ప్రొఫెషన్ ఎంచుకోవాలని లేదు. కానీ ఓ డాక్టర్కి పుట్టిన ట్రిప్లెట్స్ .. డాక్టర్లే అయ్యారు. అంతేకాదు.. ముగ్గురూ గైనకాలజిస్టులుగా పనిచేస్తున్నారు. రేర్ డాక్టర్ ఫ్యామిలీ స్టోరీ చదవండి.
పిల్లలతో ఆడుకుంటుంటే సరదాగానే ఉంటుంది కానీ, ఒక్కోసారి వాళ్ల చేష్టలకు ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాదు. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది. తల్లీకూతుళ్లు ఇద్దరూ కెమెరాలో చూసుకుంటూ.. ఉన్నారు. వాళ్లమ్మ కూతురి చేతి వేళ్లు పట్టుకుని నోట్లో పెట్టుకుని సౌం
FASTFOOD: పిల్లలు ఏం చేసినా సరదాగానే అనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఖర్చుతో కూడి ఉంటాయంతే. ఇటీవలే కొద్ది రోజుల కింద హెయిర్ కట్ కు వెళ్లిన బుడ్డోడు జుట్టు కట్ చేయొద్దంటూ గోల చేసిన వీడియో వైరల్ అయితే.. మరో నాలుగేళ్ల బుడ్డోడు తల్లి ఫోన్ తీసుకుని చేసిన ఆ�
Mumbai Police: ఓ మహిళ తన ఎనిమిదేళ్ల కొడుకు కోసం సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ తంటాలు తెచ్చిపెట్టింది. బొరివిలిలో ఉండే స్వాతి సుభాష్ సారె అనే మహిళ రూ.6వేలకు ఫోన్ కొనింది. దానికి రిపైర్ల కోసం మరో రూ.1500ఖర్చు పెట్టింది. పనిచేస్తుందనే సంతోషంల�
శిశువును ముట్టుకోవడానికి ఓ తల్లి 20 రోజుల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థతి ఏర్పడింది. జన్మనిచ్చిన తర్వాత..తన పసికందు ఎలా ఉందో..ముట్టుకోవడానికి కూడా ఇన్ని రోజులు వేచి ఉండడం భరించరానిదని తల్లి Figueroa వెల్లడించారు. Figueroa మహిళ గర్భవతి అయ్యింది. కానీ పరీక�
ఖరగ్పూర్లోని నింపురా రైల్వే కాలనీకి చెందిన ఎం.ఈశ్వరరావు (44) జులై 22న మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులంతా.. సహజ మరణం గుండెపోటుగా భావించారు. జరగాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని కుటుంబ సభ్యులంతా తీవ్ర దుఖఃంలో మునిగిఉన్నారు. ఆ సమయంల