Home » Moon
చంద్రునిపైకి, మార్స్ మీదకు వెళ్లడం తర్వాతి తరానికి కష్టం కాదేమోననిపిస్తోంది. దానికి సంబంధించిన మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి, భూమి ఉపరితలానికి 400కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. అమెరికన్ సిటిజన్ �
గతేడాది జనవరిలో చంద్రుడి వెనుకవైపున చైనా రోబోట్ దిగిన విషయం తెలిసిందే. చంద్రుడి వెనుక వైపు దిగిన తొలి వ్యోమనౌకగా చాంగే-e4 చరిత్ర సృష్టించింది. ఇందులో ల్యాండర్, రోవర్ ఉన్నాయి. భూమికి శాశ్వతంగా దూరంగా ఉన్న చంద్రుని వెనుక వైపు అడుగుపెట్టిన మొదట�
చంద్రయాన్ 2లో భాగంగా చంద్రుడి ఉపరితలంపై కూలిన విక్రమ్ ల్యాండర్ను గుర్తించడంలో చెన్నైకి చెందిన భారతీయ ఇంజినీర్, ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త షణ్ముగ సుబ్రమణియన్ కీలక పాత్ర పోషించినట్లు నాసా చెప్పిన విషయం తెలిసిందే. అయితే
చంద్రయన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్ చందమామపై హర్డ్ ల్యాండింగ్ అయి ఆచూకీ లేకుండా పోయింది. అక్కడ ఉన్న చీకటి వల్ల పడిన ఆనవాళ్లు కూడా గుర్తించలేకపోయాం. సెప్టెంబరు 7న దక్షిణ ధ్రువంలో పడిందని మాత్రమే తెలిసిన మనకు తాజాగా అదెక్కడ పడిందో గుర్తించిన
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇస్రో ప్రయోగత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో ఫెయిల్ అయింది. చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమైంది. చంద్రునిపై రహాస్యాలను ప్రపంచానికి తెలియజెప్పా
చంద్రునితో పాటు అంగారక గ్రహం ఉపరితలంపై పంటలు పండించవచ్చని నెదర్లాండ్కు చెందిన వేజ్నింగెన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని లాతూర్ వేదికగా భారతీయ జనతాపార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆదివారం జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన నిరుద్యోగంపై మాట్లాడారు. ఎప్పుడైనా యూత్ ఉద్యోగాల గురించి అడిగితే ప్రభ�
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపైకి పంపించిన చంద్రయాన్-2 విఫలం అయ్యింది. ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కుప్పకూలిపోగా.. ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్ �
చంద్రునిపై దాగి ఉన్న రహస్యాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి దశలో స్తంభించిపోయింది. చంద్రునిపై ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. విక్రమ్ ను�
చంద్రయాన్ 2 మిషన్లోని ఆఖరి ఘట్టం పూర్తి కానట్లే కనిపిస్తోంది. విక్రమ్ చంద్రుడిపై అడుగుపెట్టి వారం రోజులు కావస్తున్నా దాని సిగ్నల్ను అందుకోలేకపోయింది ఇస్రో. గత శనివారం సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సిన విక్రమ్.. సిగ్నల్ కోల్పోవడంతో మూన్పై వంగ