-
Home » mopidevi venkata ramana
mopidevi venkata ramana
వైసీపీకి షాక్.. మోపిదేవి, మస్తాన్రావు రాజీనామా.. కీలక వ్యాఖ్యలు
టీడీపీలో చేరుతున్నానని, ఇందులో దాపరికం లేదని తెలిపారు. రాజకీయాల్లో పార్టీలు..
పార్టీ మార్పుపై స్పందించిన మోపిదేవి వెంకటరమణ
తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్టు ఎంపీ మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు.
అందుకే టీడీపీలో చేరుతున్నా.. ఎంపీ మోపిదేవి వెంకటరమణ కీలక వ్యాఖ్యలు
కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ ఓటమిపై సమీక్ష జరగలేదు..
వైసీపీకి బిగ్షాక్.. ఎంపీ మోపిదేవి వెంకటరమణ గుడ్బై..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.
వైసీపీకి షాక్ మీద షాక్..! పార్టీ వీడేందుకు క్యూ కడుతున్న నేతలు..!
ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా వారిద్దరూ రాజీనామా చేయనున్నారని సమాచారం.
వైసీపీకి బిగ్షాక్.. ఎంపీ మోపిదేవి వెంకటరమణ గుడ్బై..? త్వరలో టీడీపీ గూటికి..
మోపిదేవి వెంకటరమణ 2014 ఎన్నికల ముందు నుంచి వైసీపీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమవ్వటం వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పొచ్చు.
Andhra Pradesh : వైసీపీలో కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం
ఆంధ్రప్రదేశ్ లో మంత్రి పదవులు దక్కని అసంతృప్త ఎమ్మెల్యేలు అలిగిన సంగతి తెలిసిందే. వారిని బుజ్జిగించే పనిని సీఎం జగన్మోహన్ రెడ్డి పలువురు నేతలకు అప్పచెప్పారు.
పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు… జగన్ వ్యూహం ఏంటి ?
పారిశ్రామికవేత్త పరిమళ్ ధీరజ్లాల్ నత్వానీకి వైసీపీ అధినేత జగన్ రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చారు ? వైసీపీలో చాలా మంది ఆశావహులున్నా ఓ పారిశ్రామికవేత్తకు టికెట్ ఎందుకు ఖరారు చేశారు ? నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వడం వెనుకున్న రహస్యమేం�
రాజ్యసభకు షర్మిల..జాతీయ రాజకీయాల్లో వైసీపీ తురుపుముక్క!
ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ సీట్ల సందడి మొదలయ్యింది. మార్చి నెలలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగు స్ధానాలు కూడా వైసీపీకే దక్కనున్నాయి. సీఎం జగన్ ఇప్పుడు ఈనాలుగు స్ధానాలకు అభ్యర్ధులను ఎంపిక చేసే పనిలో పడ్డార�
జాలర్లకు 5లక్షలు ఆర్థికసాయం
పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన ఏపీ మత్స్య కారుల పట్ల సీఎం జగన్మోహన్రెడ్డి ఉదారత చూపారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. 20 మంది ఆంధ్రా జాలర్లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. హైదరాబాద్ నుంచి గన్�