Home » mopidevi venkata ramana
టీడీపీలో చేరుతున్నానని, ఇందులో దాపరికం లేదని తెలిపారు. రాజకీయాల్లో పార్టీలు..
తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్టు ఎంపీ మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు.
కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ ఓటమిపై సమీక్ష జరగలేదు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.
ఎంపీ పదవులకు రాజీనామా చేయడంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా వారిద్దరూ రాజీనామా చేయనున్నారని సమాచారం.
మోపిదేవి వెంకటరమణ 2014 ఎన్నికల ముందు నుంచి వైసీపీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమవ్వటం వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పొచ్చు.
ఆంధ్రప్రదేశ్ లో మంత్రి పదవులు దక్కని అసంతృప్త ఎమ్మెల్యేలు అలిగిన సంగతి తెలిసిందే. వారిని బుజ్జిగించే పనిని సీఎం జగన్మోహన్ రెడ్డి పలువురు నేతలకు అప్పచెప్పారు.
పారిశ్రామికవేత్త పరిమళ్ ధీరజ్లాల్ నత్వానీకి వైసీపీ అధినేత జగన్ రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చారు ? వైసీపీలో చాలా మంది ఆశావహులున్నా ఓ పారిశ్రామికవేత్తకు టికెట్ ఎందుకు ఖరారు చేశారు ? నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వడం వెనుకున్న రహస్యమేం�
ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ సీట్ల సందడి మొదలయ్యింది. మార్చి నెలలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగు స్ధానాలు కూడా వైసీపీకే దక్కనున్నాయి. సీఎం జగన్ ఇప్పుడు ఈనాలుగు స్ధానాలకు అభ్యర్ధులను ఎంపిక చేసే పనిలో పడ్డార�
పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన ఏపీ మత్స్య కారుల పట్ల సీఎం జగన్మోహన్రెడ్డి ఉదారత చూపారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. 20 మంది ఆంధ్రా జాలర్లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు. హైదరాబాద్ నుంచి గన్�