Home » MOSQUE
mosque adjacent to Krishna Janmabhoomi శ్రీ కృష్ణ జన్మభూమి ఆనుకొని ఉన్న మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను శుక్రవారం(అక్టోబర్-16,2020) మథురలోని స్థానిక కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో నవంబర్-18న తుదపరి వాదనలు ఉంటాయని మథుర జిల్లా జడ్జి సద్నా రాణి ఠాకూర�
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజ చేసేశారు. ఇక బాబ్రీ మసీదు. అక్కడ నిర్మించబోయే మసీదుకు పేరు పెట్టారు. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్టు (IICF) నామకరణం చేసింది. ఈ మసీదుకు ‘ధన్నీపూర్ మసీదు’గా పేరు పెట్టారు. ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదంగా
అయోధ్యలో రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం కోసం ఆగష్టు-5,2020న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా భూమిపూజ,శంకుస్థాపన కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. అయితే, గతేడాది అయోధ్య కేస�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అనుకున్న క్రమంలో..అందరిలో కలవరం మొదలైంది. మరలా వైరస్ రాకాసి కోరలు చాస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో కేసుల సంఖ్య క్రమక్రమంగా ఎక్కువవుతున్నాయి. అయితే..ప్రారంభంలో �
ఉత్తరప్రదేశ్లోని తబ్లిగీ జమాత్ సభ్యులు కలకలం రేపారు. లక్నో కంటోన్మెంట్ ఏరియాలో తబ్లిగీ జమాత్ సభ్యులు 12మంది ఓ మసీదులో దాక్కున్నారు.
దేశ వ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇందుకు కారణం ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో జరిగిన మత ప్రార్ధనలే కారణం అని తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో సహా దేశంలో పెరుగుతున్న కర�
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి కారణమై కలకలం సృష్టించిన ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు ను అధికారులు మూసి వేశారు. మర్కజ్లో మార్చినెలలో నిర్వహించిన మతపరమైన ప్రార్థనాల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకడంతో అధ
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు కలకలం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో అల్లర్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఈ అల్లర్లు చోటు చేసుకోవడం గమనార్హం. పరస్పర దాడుల�
మన దేశంలో మతసామరస్యం ప్రతిబింబించేలా గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా హిందూ పండుగ వేళల్లో ముస్లిం సోదరుల వేడుకలు, రంజాన్ సమయంలో హిందువుల ఇఫ్తార్ విందులు.. ఇలాంటివి తరచుగా చూస్తాం. కానీ, కేరళలో జరిగిన ఓ పెళ్లి వేడుక నిజమైన మతసామర్యం అంటే
నైరుతి పాకిస్తాన్లో ఉన్న మసీదులో బాంబు పేలి ఓ పోలీసాఫీసర్ తో పాటు 8మంది మృతి చెందారు. గాయాలకు గురైన 11మందిని క్విట్టా ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసు అజ్మల్ మాట్లాడుతూ.. స్లెయిన్ పోలీస్ ఆఫీసర్ ను టార్గెట్ చేసి దాడి జరిపారని అధికారులు �