Home » MP Avinash Reddy
తన తల్లి అనారోగ్యంగా ఉండడంతో విచారణకు హాజరు కాలేనని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మరోసాని సీబీఐ విచారణకు రావటంలేదు. అవినాశ్ రెడ్డి తల్లికి ఆరోగ్యం క్షీణించటంతో హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు. దీంతో మరోసారి ఆయన సీబీఐ విచారణకు రాలేని పరిస్థితి నెలకొంద
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి అరెస్ట్ తిప్పలు తప్పటంలేదు. ఎప్పుడు సీబీఐ అరెస్ట్ చేస్తుందోననే ఆందోళనతో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినా మరోసారి ఫలితం దక్కలేదు.తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన ముందస్తు బె�
YS వివేకా కేసులో అవినాశ్ రెడ్డి అనుచరులు విచారణకు హాజరయ్యారు. హత్య జరిగిన రోజు వారు అతనితో ఎందుకున్నారు?
నువ్వు రానంటే రాలేనంటే మేము వదిలేస్తామా? అన్నట్లుగా ఉంది సీబీఐ ఎంపీ అవినాశ్ రెడ్డి విషయంలో. ఈరోజు రాకపోతే ఓకే..19న మాత్రం విచారణకు రావాల్సిందేనని స్ఫష్టం చేస్తు మరోసారి నోటీసులు జారీ చేసింది.
అవినాశ్ నాలుగు రోజుల తరువాత సీబీఐ విచారణకు హాజరు అవుతారా?లేదా ఇంకా ఏమైనా సాకులు చెప్పి ఎస్కేప్ అవుతారా? లేదా మరోసారి గడువు అడుగుతారా? పదే పదే ఎందుకు గడువు కోరుతున్నారు?అరెస్ట్ చేస్తారనే భయమా?
వివేకా హత్య కేసులో ఏ ఎంపీ జోలికి వెళ్లని సీబీఐ కేవలం అవినాష్ వద్దకే ఎందుకు వస్తుందో సమాధానం చెప్పాలన్నారు బీటెక్ రవి. వివేకా కేసులో ఎవరినీ ఎవరూ ఇబ్బంది పెట్టేది లేదని..అరెస్ట్ కు రెడీగా ఉండు అన్నారు.
సునీత భర్త రాజశేఖరరెడ్డి ఫోన్ చేస్తేనే తాను అక్కడికి వెళ్ళానని పేర్కొన్నారు. ఫోన్ రావడం పదిహేను నిమిషాలు ఆలస్యమై ఉంటే ఈ రోజు తనపై నిందలు ఉండేవి కావన్నారు.
YS Viveka case : అవినాశ్ ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా
పులివెందుల సీఎం క్యాంపు కార్యాలయంలో అవినాశ్రెడ్డి