MP Vijayasai Reddy

    సీఎం అయిన తర్వాత తొలిసారి సీబీఐ కోర్టుకు జగన్ 

    January 10, 2020 / 06:48 AM IST

    ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ సీఎం అయిన తర్వాత అక్రమాస్తుల కేసులో తొలిసారి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో విచారణ ముగిసింది.

    ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధం : ఎంపీ విజయసాయిరెడ్డి

    December 28, 2019 / 07:03 AM IST

    విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు. మేం ఎలాంటి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడలేదన్నారు.

    దేశ రాజకీయాల్లో కోడెల ఆత్మహత్య ఒక కేసు స్టడీ ..చంద్రబాబు

    September 19, 2019 / 10:15 AM IST

    దేశ రాజకీయాల్లో కోడెల ఆత్మహత్య ఒక కేసు స్టడీ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఇండియన్ పాలిటిక్స్లో ఒక తప్పుచేయని వ్యక్తిపై దుష్ప్రచారం చేసి ఎలా సూసైడ్ చేసుకోవచ్చో కోడెల సూసైడ్ ఒక ఉదాహరణ అని అన్నారు. సీఎం జగన్ సొంత పత్రిక, ఛాన�

    పచ్చదొంగలకు అమరావతి తప్ప మరేదీ పట్టదు

    September 10, 2019 / 12:41 PM IST

    వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చదొంగలకు అమరావతి తప్ప మరేదీ పట్టదంటూ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు.

    శ్రీవారి ఆభరణాలపై శ్వేత పత్రం విడుదల చేస్తాం

    August 26, 2019 / 03:18 PM IST

    తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆభరణాల లెక్కపై పాలక మండలి ఏర్పడిన తర్వాత శ్వేత పత్రం విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. పాలక మండలి ఏర్పడ్డాక స్వామివారి ఆభరణాల తరలింపు అంశం, తిరుమలలో గుప్తనిధుల కోసం తవ్�

    గోవిందా.. గోవిందా… టీటీడీ గుళ్ళో రూ.4 కోట్లు కొట్టేసిన ఇంటిదొంగలు

    August 23, 2019 / 01:13 PM IST

    కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న ప్రాంతంలోనే అక్రమాలు జరుగుతున్నాయి. ఆయన ఆలయాలే అవినీతికి కేంద్రాలుగా మారుతున్నాయి. తిరుమలలో ఇప్పటికే అనేక ఆరోపణలు రాగా.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో.. దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటే�

    గట్టి కౌంటర్ : టీడీపీలోకి విజయసాయిరెడ్డి బామ్మర్ధి

    January 28, 2019 / 06:38 AM IST

    విజయవాడ : మీరు మా నేతలను లాక్కొంటే..చూస్తూ కూర్చొంటామా..మీ నేతలను కూడా లాక్కొంటాం..అనే పరిస్థితి ఏపీలో నెలకొంది. ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ – టీడీపీ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతున్నాయి. కీలక నేతలన ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తు�

    వైసీపీలోకి దగ్గుబాటి ? : మరి పురంధేశ్వరి

    January 15, 2019 / 02:35 PM IST

    ప్రకాశం : మాజీ మంత్రి, దివంగత ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారా ? త్వరలోనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారా ? అంటే అవుననే అనిపిస్తోంది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే. గత కొన�

10TV Telugu News