Home » MP Vijayasai Reddy
ఏపీలో అధికార పార్టీకి సంబంధించి మరోసారి నామినేటెడ్ పదవుల జాతర మొదలు కానుంది. ఈ మధ్యనే పాత మంత్రి వర్గాన్ని రద్దు..
విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ ఎఫ్సిఆర్ఎను పునరుద్ధరించక పోవడంతో టీటీడీ చేపడుతున్న అనేక స్వచ్చంద కార్యక్రమాలు, ఉచిత పధకాలు నిలిపివేయాల్సి వచ్చిందని వివరించారు
బీజేపీ నేతలపై విజయసాయి ఫైర్
రాజకీయాల్లోకి మమ్మల్ని లాగకండి ప్లీజ్..!
సింహాచలం దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ధర్మకర్తవా...అధర్మ కర్తవా అని అశోక్ గజపతిపై వ్యాఖ్యాలు చేశారు. బహిరంగ చర్చకు సవాలు చేశారు.
MP Kesineni Nani : ‘ఎంపీ కేశినేని నాని..ఎక్కడ హీరోవో తేల్చుకుందాం…అతనిది ఒంటెద్దు పోకడ..టీడీపీని కుల సంఘంగా మార్చాలని అనుకుంటున్నారా ? తాము వైసీపీ ఎంపీ సాయిరెడ్డితో పోట్లాడుతుంటే..ఆయన్ను లంచ్ కు పిలుస్తారా ? కేశినేని స్థాయి ఏంటీ ? బాబును ఎదిరించినప్�
తెలుగుదేశం పార్టీ నాయకులు, విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడంటూ ఆరోపించారు విజయసాయిరెడ్డి. రాగమాలిక సీడీషాప్ను అ�
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం విడుదల చేయాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపి విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభ సమావేశాల్లో మాట్లాడిన విజయసాయిరెడ్డి..పోలవరం ప్రాజెక్టుని 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే సంకల్పం ప
కృష్ణాపురం ఉల్లి ఎగుమతులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు కేపీ ఉల్లిగడ్డలపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. 2020, ఫిబ్రవరి 06వ తేదీ గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్రం. 10 వేల మెట్రిక్ టన్నుల కేపీ ఉల్లిని చెన్నై పోర్టు నుం�
పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ తన కార్యాలయాన్ని కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని 5వ నెంబరు గదిలో కొనసాగుతున్న టీడీపీ ఆఫీస్ ను స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఖాళీ చేయించారు. ఆ గదిని వైసీపీకి కేటాయించారు. టీడీపీక�