Home » MRPS
వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు.
పక్కకు జరగాలని మోదీ సభలో ఉన్నవారిని అప్రమత్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని సిబ్బందిని ప్రధాని ఆదేశించారు.
మోదీ ప్రసంగిస్తుండగా యువతి స్తంభం పైకెక్కడంతో సభలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మోదీతోపాటు వేదికపై ఉన్న నేతలందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు అడిగినా మోదీ మాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ రాగానే కొంతమంది పదవులు వదిలేసి మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళారు, కానీ కేసీఆర్ అలా కాదన్నారు Harish Rao
రాజకీయ పార్టీలు తీర్మానాలు చేస్తాయి. కానీ అమలు చెయ్యడం లేదు. సుప్రీంకోర్టు న్యాయం చేయాలి. Manda Krishna Madiga
కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని, రేవంత్ కు కృతజ్ఞత కూడా లేదని విమర్శించారు. రెండు నిమిషాలు మాట్లాడే ఓపిక లేదు కానీ, తమ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తారా అని మండిపడ్డారు.
ఏలూరు నగరంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు అవమానం జరిగిందంటూ దళిత సంఘాలు నిరసనకు దిగాయి.
ఉండవల్లి శ్రీదేవికి తాము అండగా ఉంటామని మంద కృష్ణ మాదిగ భరోసా ఇచ్చారు. శృతి మించితే ప్రతిఘటన తప్పదని వైసీపీ నాయకులను హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని మందకృష్ణ మాదిగ అన్నారు. జాతీయ సమావేశాలకి ముందే వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.