Home » MS Dhoni
తాము ఇష్టపడే సెలబ్రిటీల కోసం అభిమానులు ఏమైనా చేస్తారు. ధోనీని ఎంతగానో ఆరాధించే ఓ అభిమాని తన పెళ్లికార్డులో ధోనీ ఫోటో వేయించుకున్నాడు. ఇప్పుడు ఆ వెడ్డింగ్ కార్డు వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేన్నైనా మర్చిపోతారేమో కానీ చేతిలో సెల్ ఫోన్ మాత్రం ఎవరూ మర్చిపోరు. కానీ 5G యుగంలోనూ భారత క్రికెట్ దిగ్గజం MS ధోనీ ఫోన్కి దూరంగా ఉండటం గొప్ప విషయం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న కొద్ది సమయంలో మాత్రం తనపై ఎవరైనా �
ఓ నెటీజన్ ఫోటోను పోస్ట్ చేసి దాని బ్యాగ్రౌండ్ ఎడిట్ చేమయని కోరాడు. ఇంకేముంది ఎవరికి దోచిన విధంగా వారు దాన్ని ఎడిట్ చేశారు. ఇందులో ఏముందని అంటారా..? అది మామూలు ఫోటో అయితే ఎవ్వరు అంతగా పట్టించుకునే వారు కాదు గానీ అది క్రికెటర్ మహేంద్ర �
ధోని అంటే అదే మరీ. అతడిలా ఉండడం ఎవ్వరికి సాధ్యం కాదు. అతడు ఎలాంటి వాడో ప్రపంచం మొత్తానికి తెలుసని రాయుడు ఓ ఆంగ్ల మీడియాకు తెలిపాడు.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(Mahendra Singh Dhoni ) తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి(Kokilaben Hospital )లో గురువారం(జూన్ 1న) ఉదయం నిర్వహించిన సర్జరీ విజయవంతమైంద�
ఐపీఎల్ ట్రోపీతో టీం యాజమాన్యం మంగళవారం అహ్మదాబాద్ స్టేడియం నుంచి చెన్నైకి చేరుకున్నారు.
నెలన్నర రోజులకు పైగా అలరించిన ఐపీఎల్-16 సీజన్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేంద్ర సింగ్ ధోని, రోహిత�
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ఐపీఎల్లో అత్యధిక టైటిళ్లను సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ రికార్డును చెన్నై సమం చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ సాధించడంపై మాజీ క్రికెటర్ గౌతమ్, లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందించారు.
ఎమ్మెస్ ధోని నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అంటూ ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫోటో ద్వారా వాళ్లు ధోనీ గురించి ఏం చెప్పారు?