Home » mumbai police
ఒకోసారి పోలీసులు పెట్టే విచిత్రమైన కేసులు షాక్ అయ్యేలా చేస్తాయి. తాజాగా ముంబై పోలీసులు అదే చేశారు. చనిపోయిన మహిళ రెండు హత్యలు చేసింది అంటూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
2002 సంవత్సరంలో ముంబై సెంట్రల్ స్టేషన్ పేలుడు, 2003 విలేపార్లే పేలుడు, 2003 మార్చి నెలలో ములుండ్ రైలు పేలుళ్లకు సంబంధించిన ఘటనల్లో బషీర్ పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.
ముంబయి ట్రైడెంట్ హోటల్ పై భాగం నుంచి పొగలు రావడం స్ధానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో అందరూ ఆందోళన చెందారు. అయితే అక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ముంబయి పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎక్కువగా సినిమాలకు సంబంధించిన క్లిప్పులను వాడుతుంటారు. అదే వారిని ఇప్పుడు విమర్శలకు గురిచేస్తోంది. పైరేటెడ్ సినిమాలను డౌన్ లోడ్ చేయడం తప్పు అని చెప్పే పోలీసులు సినిమాల్లోని క్ల�
రైల్వే స్టేషన్లు, మెట్రోలు దాటి.. ఇప్పుడు డ్యాన్సులు రైల్వే ట్రాక్ ఎక్కాయి. రీసెంట్గా రైలు పట్టాలపై ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. యువతి డ్యాన్స్పై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఎమ్మెస్ ధోని నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అంటూ ముంబయి పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫోటో ద్వారా వాళ్లు ధోనీ గురించి ఏం చెప్పారు?
ముంబై ట్రాఫిక్ నుంచి తప్పించుకోడానికి బైక్ రైడ్ చేసిన అనుష్క, అమితాబ్ కు ముంబై పోలీసులు ఫైన్ వేశారు. ఆ ఫైన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.
ఒంటరైన ఓ వృద్ధురాలు తన కుటుంబ సభ్యులను కలుసుకోవాలని ఆరాటపడింది. ఎటూ పాలు పోక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఆవేదనను అర్ధం చేసుకున్న పోలీసులు తిరిగి ఆమెను తనవారి వద్దకు చేర్చారు.
'ఐకమత్యం మహా బలం' అంటారు. అది నిరూపించారు ముంబయి జనం. రోడ్డుపై మొరాయించిన బస్సును ముందుకు నడిపించడానికి ఒకటై డ్రైవర్ కి సాయం చేశారు. ముంబయి పోలీసుల మనసు దోచుకున్నారు.
పోయిన నెల దర్శన్ ఇంటికి వచ్చాడు. యూనివర్సిటీలో కులం పేరుతో చిత్రవధ చేస్తున్నారని అమ్మానాన్నల వద్ద ఏడ్చాడు. మొదట్లో అందరూ బాగానే ఉండేవారట. అయితే దర్శన్ కులం తెలుసుకున్నాక తనను దూరం పెట్టారని చెప్పాడు. దర్శన్ పట్ల వాళ్ల బిహేవియర్ పూర్తిగా మా�