Home » Municipal Elections
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కొందరు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వారంతా బాగా చదువుకున్న వాళ్లు. సివిల్స్కు సిద్ధమవుతున్న వారు కొందరు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంపై TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఫోకస్ చేశారు. కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థులు.. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అతివిశ్వాసంతో ఉండకుండా అందరినీ కలుపుకొని పోయి ఓట్లు అడగాలని ఆదేశించారు. టీఆర్ఎస్ కౌన్సిలర�
కేంద్రంలో అధికారంలో ఉంటూ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీ బీజేపీ. దేశ వ్యాప్తంగా మరే పార్టీ లేనంత బలంగా ప్రస్తుతం కనిపిస్తోంది. తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలున్నా వారిని కాపాడుకోల�
పోలింగ్ జరగలేదు, ఫలితాలు రాలేదు. అప్పుడే టీఆర్ఎస్ ఖాతాలో వరుస విజయాలు వచ్చిపడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో రెండు ఛైర్మన్ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది గులాబీ పార్టీ. 80కి పైగా స్థానాలను తన ఖాతాలో వేసుకుని.. భవిష్యత్ ఫలితాన్ని అంచ
తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలను గెలుచుకోవాలన్నదే అధికార టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం. ఇందుకోసమే వ్యూహాలను రచించడంలో పార్టీ పెద్దలు తలమునకలయ్యారు. పార్టీని గెలిపించే బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులకు అప్పగించింది అధిష్టానం. మున్సిపల్ ఎన్ని
మునిసిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీతో పాటు పార్టీ నాయకులకు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటికే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి మునిసిపాలిటీ ఎన్నికల తర్వాత పీసీసీ పదవి నుంచి తప్పుకుంటానని కార్యకర్తల సమావేశంలో క్లారిటీ ఇచ్చార�
టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ తో మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం పెంచాలన్నారు. టీఆర్ఎస్ అంటే తిరుగు లేని రాజకీయ శక్తి అని కేటీఆర్ అన్నారు.
టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని డైరెక్టుగా పంచాయితీ పెట్టారు.
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అధికార టీఆర్ఎస్లో టికెట్ల సందడి మొదలైంది. ఎవరి వర్గానికి వారు టిక్కెట్లు దక్కించుకునేందుకు చేస్తున్న నేతల ప్రయత్నాలు గ్రూప్ తగాదాలకు తెరదీస్తున్నాయి.
టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.