Home » Munugode by Poll
మునుగోడు ఉప ఎన్నిక తప్పనిసరి అయిన క్రమంలో ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు యువతకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నానంటూ ప్రకటించారు.
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ
మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వేధిస్తున్నారని మునుగోడు కాంగ్రెస్ నేతలు మండిపడ్డతున్నారు.
‘ముందు రోడ్లు వేయండీ .. తరువాతే ఓట్లు అడగండి’ అంటూ మునుగోడు నియోజవర్గంలోని ఓ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీని ఓడించేందుకే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్లు చెప్పారు నారాయణ. మునుగోడు విషయంలో కాంగ్రెస్ కన్ ఫ్యూజన్ లో ఉందన్నారాయన.
ఇన్నాళ్లు పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం నానా పాట్లు పడేవారు. నియోజకవర్గంలో తిరుగుతూ విన్యాసాలు చేసేవారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడేవారు. కానీ ఇప్పుడు.. ఓ పార్టీ ఇప్పుడు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇంకా అభ్యర�
మునుగోడు ఉప ఎన్నికలపై మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక వెనుక రూ.22 వేల కోట్ల కుంభకోణం ఉంది అంటూ అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర హోంమంత్రి మునుగోడు పర్యటన ఖారారు అయ్యింది. ఆగస్టు 21 మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న క్రమంలో అమిత్ షా ఈ సభకు హాజరుకానున్నారు.
మునుగోడు అభ్యర్థిపై క్లారిటీకి వచ్చేసిన కాంగ్రెస్..!