Home » Munugode by Poll
కోమటిరెడ్డిని కోవర్టు రెడ్డి అని కేటీఆర్ అందుకే అన్నారు అలా అనటం సరైనదే అనిపిస్తోంది అన్నట్లుగా కాంగ్రెస్ సీనియర నేత వీహెచ్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లో ఉంటూనే బీజేపీ తరపున పోటీలో ఉన్న తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేస�
ఫ్లోరైడ్ బాధితుడు స్వామి ఇంటిలో భోజనం చేసారు మంత్రి కేటీఆర్.. అండగా ఉంటామని హామీ
గుజరాత్ కు రూ. 80 వేల కోట్లు ఇచ్చారు..తెలంగాణకు రూ. 18 వేల కోట్లు ఇవ్వలేరా? అంటూ మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీని ప్రశ్నించారు.
మునుగోడు ఉప ఎన్నిక జరుగనున్న క్రమంలో కొత్తగా 23 వేల కొత్త ఓట్లర్లు రిజిస్టర్ కావటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై.. బీజేపీ నేతలు హైకోర్టు మెట్లెక్కారు. కొత్తగా నమోదైన ఓట్లలో.. మెజారిటీ నకిలీ ఓట్లు ఉన్నాయని పాత ఓటర్ల లిస్టు ప్రకారమే ఎన్నిక నిర్�
మునుగోడులో మరో మూడు వారాల్లో ఉప ఎన్నిక జరుగనుంది. దీంతో మునుగోడు కేంద్రంగా ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీల మధ్య మాట తూటాలు పేలుతున్నాయి. ఛాలెంజ్ లు జరుగుతున్నాయి. పోటాపోటీగా విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో మునుగోడ
కోమటిరెడ్డి బ్రదర్స్ ని వాళ్లు కోమిరెడ్లు కాదు కోవర్టు రెడ్లు అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు..తెలంగాణ ఉద్యమంలో రబ్బరు బుల్లెట్లు తిన్న మేం కోమర్టులమా? త�
మద్యం తాగటం తెలంగాణ సంప్రదాయం .. తాగితే తప్పేంటి? మీ ఇంట్లో మీరు తాగరా అంటూ మండిపడ్డారు మంత్రి మల్లారెడ్డి.
హీటెక్కుతున్న మునుగోడు బైపోల్ రాజకీయం
మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు నేటినుంచి షురూ చేయనున్నారు. చండూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరణ చేపట్టనున్నారు. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు.
నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక