-
Home » Muzaffarpur
Muzaffarpur
పెళ్లి జరిగి రెండేళ్లు దాటినా భర్త తనను ముట్టుకోవట్లేదని భార్య ఏం చేసిందో తెలుసా?
ఈ విషయం తన అత్తమామలకు కూడా చెప్పానని, కానీ వారు పట్టించుకోలేదని తెలిపింది. తన భర్తనువ దీనిపై నిలదీశానని..
Bihar: బిహార్లో మళ్లీ కల్తీ మద్యం కలకలం.. ఇద్దరి మృతి.. కంటిచూపు కోల్పోయిన ముగ్గురు
కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్ని వెలుగులోకి వస్తున్నా పోలీసులు..
Girl Assault : బీహార్ లో దారుణం.. బాలికను కిడ్నాప్ చేసి, 28 రోజులపాటు సామూహిక అత్యాచారం
13 ఏళ్ల బాలిక తల్లితో నివాసం ఉంటున్నారు. ఆ బాలికకు ఫేస్ బుక్ లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జులై9న ఆ యువకుడు సహా ఆరుగురు వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేశారు.
Glass Tumbler In Colon : OMG.. వ్యక్తి కడుపులో టీ గ్లాస్.. ఎలా వెళ్లిందబ్బా?
బీహార్ ముజఫర్ పూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ కేసుని డీల్ చేసిన డాక్టర్లు సైతం విస్తుపోయారు. ఓ మై గాడ్.. ఇట్స్ రియల్లీ వండర్ అని ముక్కున వేలేసుకుంటున్నారు.
Boiler explodes: బాయిలర్ పేలుడు.. 10 మంది మృతి
బీహార్లోని ముజఫర్పూర్లో ఆదివారం ఉదయం బాయిలర్ పేలి ఐదుగురు కార్మికులు మృతి చెందారు.
బీహార్లో తెల్లవారుఝామున ఘోరం రోడ్డు ప్రమాదం..11మంది మృతి
బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముజఫర్పూర్ జిల్లా కంటి పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి 28పై సంభవించిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో శనివారం తెల్లవారుజామున 11మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఓ స్కార్పియో వాహనం ట్రాక్టర్ ఒకదానినొకటి బ�
ముజఫర్ పూర్ షెల్టర్ హోం కేసులో సెన్సేషనల్ ట్విస్ట్..వాళ్లంతా బతికే ఉన్నారు
బీహార్ లోని ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చనిపోయారని భావిస్తున్న 35మంది బాలికలు బ్రతికే ఉన్నట్లు బుధవారం(జనవరి-8,2019) ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సుప్రీంకోర్టుకి తెలిపింది. షెల్టర్ హోమ్లో దొరికిన ఎ
ఇమ్రాన్ ఖాన్ పై బీహార్ కోర్టులో కేసు నమోదు
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై బీహార్లోని ముజఫర్పూర్ లోని జిల్లా కోర్టులో శనివారం 2019, సెప్టెంబరు28న కేసు నమోదైంది. ముజఫర్పూర్లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా, ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోద�
రూల్స్ మాకేనా..మీకులేవా : సీటు బెల్టు పెట్టుకోని పోలీసులకు చుక్కలు చూపిన జనం
ట్రాఫిక్ రూల్స్ కేవలం సామాన్య ప్రజలకేనా? పోలీసులకు వర్తించవా? కొత్త వాహన చట్టం వచ్చిన తరువాత ట్రాఫిక్ రూల్స్ అమలులో భాగంగా..వాహనదారులపై వేలకు వేలు ఫైన్లు వేస్తున్న కొందరు పోలీసులు మాత్రం రూల్స్ ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ
నడిరోడ్డుపై జవాన్ ని కాల్చేశారు
బీహార్ లో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై జవాన్ ని గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపేశాడు. ‘సోమవారం(మార్చి-19,2019) రాత్రి జరిగిన ఈ ఘటన బీహార్ లో కలకలం సృష్టించింది. ముజఫర్ పూర్ జిల్లాలోని ఖాజి మొహమ్మద్ పూర్ లోని తానా ప్రాంతంలో రాపిడ్ య�