-
Home » ‘My Home Group’ chairman
‘My Home Group’ chairman
ప్రధాని మోదీతో మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు భేటీ
మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు మైహోం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామూ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
మోదీతో మైహోం రామేశ్వరరావు, రామురావు భేటీ.. రామును ఆప్యాయంగా హత్తుకొని అభినందించిన మోదీ
మైహోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు మైహోం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామూ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ప్రధాని మోదీతో మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర రావు, రామురావు.. ఫొటోలు
Pm Modi – Jupally Rameswar Rao and Ramu Rao : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు మై హోమ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ జూపల్లి రామురావు సమావేశమయ్యారు.
ప్రధాని మోదీని కలిసిన మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు
PM Modi – Jupally Rameshwar Rao : జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు ప్రధాని మోదీని ఘనంగా సత్కరించారు. గౌరవానికి గుర్తుగా శాలువాతో ఆయన్ను సత్కరించారు.
My Home SAYUK Inauguration: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ‘మైహోమ్ సయుక్’.. బ్రోచర్ను ప్రారంభించిన అల్లు అర్జున్
హైదరాబాద్లో నిర్మాణ రంగంలో సరికొత్త అధ్యయనానికి తెరతీసిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైహోమ్ నుంచి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ రాబోతుంది. కాలుష్యానికి దూరంగా, ప్రకృతికి చాలా దగ్గరగా హైదరాబాద్ శివారులో తెల్లాపూర్ వద్ద మైహోమ్ సంస్థ చేపట్టిన
గ్రీన్ ఛాలెంజ్ : మొక్కలు నాటిన ‘మై హోమ్ గ్రూప్’ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు
దేశవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు, గ్లోబల్ వార్మింగ్ను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఒక ఉద్యమంగా మారింది ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం. పచ్చదనం పెంపొందించటమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ కార్యక్ర�