Mystery

    అతనంటే అందరికీ హఢల్ : అప్పుడు అదృశ్యం..ఇప్పుడు శవం

    March 13, 2021 / 01:41 PM IST

    Shiva Murder Mystery : అతనో రౌడీషీటర్.. చిన్న విషయానికే రాద్దాంతం చేస్తాడు.. ఎదురు తిరిగిన వాళ్లను చితకబాదుతాడు. అతన్ని టచ్ చేయాలంటేనే వణికిపోయారు స్థానికులు. అటువంటి వ్యక్తి మూడేళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. ఇంతకీ అతనేమయ్యాడు? స్మశానంలో పోలీసులు బయటకు తెచ్చ

    నెల్లూరు సీఐ డెత్ మిస్టరీలో షాకింగ్ నిజం.. చావుకి కారణం బల్లి

    March 9, 2021 / 12:03 PM IST

    సీసీ ఫుటేజీ ఆధారంగా నిజం వెలుగుచూసింది. ఆయన ప్రాణం పోవడానికి కారణం ఓ బల్లి అని తేలింది. సీఐ శేషారావు తనకు తెలిసిన మహిళ ఇంటికి వెళ్లారు. అక్కడ నిర్మాణంలో ఉన్న లిఫ్టు దగ్గర బల్లి కనిపించింది. దాన్ని చీపురుతో తరిమే క్రమంలో ఆయన భవనం పైనుంచి కిందప

    ఆస్ట్రేలియాలో ప్రకాశం జిల్లా వాసి అనుమానాస్పద మృతి, అసలేం జరిగింది

    February 27, 2021 / 04:26 PM IST

    prakasam district native dies in australia: ఆస్ట్రేలియాలో ప్రకాశం జిల్లాకు చెందిన హరీశ్‌బాబు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన హరీశ్‌ ఆరేళ్లుగా అడిలైట్ రాష్ట్రంలో సలిస్‌బరిలో ఉంటున్నాడు. ప్రసవం కారణంగా అతడి భార్య పుట్టింటికి వచ�

    వీడిన కౌకూర్  మృతదేహం మిస్టరీ

    February 19, 2021 / 12:30 PM IST

    cops solve Kowkoor dead body case : కౌకూర్ అటవీ ప్రాంతంలో బుధవారం దొరికిన మహిళ మృతదేహాం కేసులో మిస్టరీ వీడింది. ఆ మృతదేహాం నేరేడ్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో వినోభానగర్‌ లో నివసించే చంద్రకళ (43) అనే మహిళ గా గుర్తించారు. మహిళను ఎవరో హత్య చేసి అక్కడ పడేసినట్లు పోలీసుల

    మదనపల్లి డబులు మర్డర్ : పురుషోత్తం తరపున వాదించేందుకు ముందుకొచ్చిన లాయర్, ఎవరాయన ?

    January 30, 2021 / 04:26 PM IST

    Madanapalle Double Murder Case : చిత్తూరు మదనపల్లి డబుల్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్టు గాకుండా..పూటకో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారమంతా..కోర్టు మెట్లు ఎక్కబోతోంది. మితిమీరిన భక్తి, మూఢ నమ్మకాలతో సొంత బిడ్డలను చంపుకున్న నిందితులు పురుషోత్తం నాయుడు,

    పునర్జన్మ విశ్వాసమే ప్రాణం తీసిందా..?

    January 28, 2021 / 02:00 PM IST

    Madanapalle twin murder case : చిత్తూరు జిల్లా మదనపల్లి డబుల్ మర్డర్ కేసు మిస్టరీగా మారింది. పునర్జన్మ విశ్వాసమే ప్రాణం తీసిందా..? లేక హత్యల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..?… పురుషోత్తం, పద్మజకు అసలేమైంది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సొంత బిడ్డలను �

    గ్రామాలకు పాకుతున్న వింత వ్యాధి, వణుకుతున్న జనాలు

    January 21, 2021 / 08:59 AM IST

    Pulla village : పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. నెల రోజుల క్రితం ఏలూరులో వందలాది మందిని ఆస్పత్రి పాలు చేసిన వింత వ్యాధి ఇప్పుడు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపిస్తోంది. తాజాగా భీమడోలు, పూళ్ల.. పరిసర గ్రామాల ప్రజలను వణికిస

    గిదేమి రోగం : ఏలూరులో పెరుగుతున్న బాధితులు

    December 9, 2020 / 06:27 AM IST

    అంతుచిక్కని అనారోగ్యం ఏలూరును వేధిస్తోంది. వింత వ్యాధితో అప్పటికప్పుడే కుప్పకూలిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 556కి చేరింది. ఇప్పటివరకు ఆస్పత్రి నుంచి 459 మందిని డిశ్చార్జ్‌ అయ్యారు. మెరుగై�

    తిరుపతి రైల్వే ట్రాక్‌పై బ్లాస్ట్ ఘటనలో వీడిన మిస్టరీ..ఇంజనీరింగ్ సంస్థ నిర్లక్ష్యం వల్లే పేలుడు

    December 8, 2020 / 09:01 PM IST

    blast on Tirupati railway track : తిరుపతి రైల్వే ట్రాక్‌ వద్ద పేలుడు కేసును పోలీసులు గంటల వ్యవధిలో చేధించారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకున్నారు. ట్రాక్‌ సమీపంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ సంస్థ నిర్లక్ష్యమే ఈ పేలుడుకు కారణమన్నారు. ట్రాక్‌ పక్కనే ఉన్న ఇంజనీరింగ్‌ వర్క

    మిస్టరీ : మానవ సంచారం లేని ఎడారిలో లోహపు స్తంభం..

    November 25, 2020 / 11:36 AM IST

    America : Stainless steel bar mystery in the Utah Desert : మానవ సంచారం లేని ప్రాంతంలో అచ్చం మనుషులు చేసినట్లుగా ఉన్న ఓ లోహపు స్తంభం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఓ ఎడారిలో కనిపించిన ఆ లోహపు స్తంభం అనుమానాలను రేకెత్తిస్తోంది. అమెరికాలోని ఉటా ఎడారిలో ఇటీవల ఓ లోహపు స్తంభం దర్శనమిచ్�

10TV Telugu News