Home » Mystery
kavya kidnap in chittoor: చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలో నిన్న(నవంబర్ 11,2020) కిడ్నాప్కు గురైన పదో తరగతి బాలిక కావ్య ఆచూకీ ఇంకా లభించ లేదు. కావ్య మిస్సింగ్ కేసును నమోదు చేసిన పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మధుకర్ రెడ్డి అనే దగ్గరి బంధువు, మ�
mystery death of nri in tuni: అతడో ఎన్నారై. కరోనా నేపథ్యంలో సొంతూరుకి చేరుకున్నాడు. భార్యా పిల్లలతో కలిసి జీవనం సాగించేవాడు. సీన్ కట్ చేస్తే… ఓ రోజు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. భార్యే హత్య చేసిందని మృతుడి కుటుంబసభ్యుల ఆరోపణ… తన భర్తది సహజ మర
Thrill over 9 murder verdict Gorrekunta Case : వరంగల్ గొర్రెకుంటలో 9 హత్యల కేసులో తుదితీర్పు వెలువడనుంది. సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. వాదన అనంతరం సంజయ్కి శిక్ష ఖరారు చేయనున్నారు సెషన్స్ కోర్ట్ న్యాయమార్తి. 9 మందిని చంపిన నిందితుడికి ఎలాంటి శిక్ష పడుతుందనేది ఆసక్�
Warangal Migrants Death Mystery : వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన 9 హత్యల కేసుపై తుది తీర్పు వెలువడనుంది. నిందితుడికి ఉరి లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. మే 21వ తేదీన గొర్రెకుంట సాయిదత్త గన్ని బ్యాగ్ కంపెనీలో 9 మందికి మత్తు ఇచ్చి సజీవంగా బావిలో పడేసిన సంగతి త
Mystery Continues on Deekshith Kidnap Case : మహబూబాబాద్ జిల్లాలో బాలుడు దీక్షిత్ కేసు మిస్టరీ వీడడం లేదు. కిడ్నాప్ అయి 37 గంటలుగా కిడ్నాపర్ చెరలోనే 9 ఏళ్ల దీక్షిత్ ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కొడుక్కి ఎలాంటి హానీ తలపెట్టవద్దని కోరుతున్�
mother children death in vizianagaram: ఆమెది ఓ అందమైన జీవితం. భర్త, ఇద్దరు కూతుళ్లతో దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. సీన్ కట్ చేస్తే.. ఓ రోజు ఆమెతో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు చెరువులో శవాలుగా ప్రత్యక్షమయ్యారు. సాయంత్రం వేళ బయటకు వెళ్లిన ఆ ముగ్గురు.. తెల్లారేసరికి వ�
Do justice Divya Tejaswini : సీఎం జగన్ గారు..న్యాయం చేయండి. తన కూతురును చంపేసిన నాగేంద్రను ఉరి శిక్ష లేదా, ఎన్ కౌంటర్ చేయాలని కోరారు దివ్య తేజస్విని తండ్రి జోసెఫ్. ప్లాన్ ప్రకారమే నాగేంద్ర హత్య తన బిడ్డచేశాడని, ఇంత దారుణానికి పాల్పడ్డ నాగేంద్రను ఎన్కౌంటర్ చే
శ్రీకాళహస్తి ఆలయ విగ్రహాల ప్రతిష్ట ఘటన కేసులో మిస్టరీ వీడింది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కేసుకు ఫుల్స్టాప్ పెట్టారు పోలీసులు. ముగ్గురు అన్నదమ్ముళ్లు ఆ పని చేసినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. మరి ఆ ముగ్గురు అన్నదమ్ముళ్లు ఎందుకు అలా
బాలీవుడ్ లో ఎంతో కెరీర్ ఉన్న సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఇంకా మిస్టరీ వీడడం లేదు. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ఆదేశాలతో సీబీఐ విచారణ చేపడుతోంది. పలువురిని విచారణ చేపడుతోంది కూడా. కానీ..సుశాంత్ సింగ్ నివాసం ఉంటున్న బిల్డ�
కనీ వినీ ఎరుగని ఘోరం..! ఊహిస్తే మనస్సు ముక్కలైపోయే దారుణం దృశ్యాలు..!!ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 350 ఏనుగులు చచ్చిపోయాయి…!!.పచ్చని అడవిలో ఎటు చూసినా గజరాజుల కళేబరాలు పడి ఉన్నాయి. చూస్తే గుండె అవిసిపోయే ఈ మహా విషాద ఘటన దక్షిణాఫ్రికాలోని బొస్ట్వా