Home » Mystery
అనంతపురం పట్టణంలో ప్రభుత్వ మద్యం షాపు సూపర్వైజర్ శ్రీనాథ్ మిస్సింగ్.. మిస్టరీగా మారింది. శ్రీనాథ్ ఏమయ్యాడు? ఎక్కడ ఉన్నాడు? అసలేం జరిగింది? సూసైడ్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ అదృశ్యం కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. దీప్తిశ్రీని సవతి తల్లి శాంతికుమారి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిర్ధారించిన
ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ హత్య కేసులో కొత్తకోణాలు బయటికొస్తున్నాయి. ఆస్తి పంచాల్సి వస్తుందనే దీప్తిశ్రీని పినతల్లి శాంతికుమారి హత్య చేసినట్లు
ఖమ్మం పట్టణంలో 13 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. 3 రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. ఓ పురాతన భవనంలో
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కోణాలు బయటపడుతున్నాయి.
48 గంటలు ముగిశాయి. ఇంకా మర్డర్ మిస్టరీ వీడలేదు. హంతకులు ఎవరో తెలియలేదు. మర్డర్ ఎందుకు చేశారో తెలియదు. అసలేం జరిగింది అనేది ఇంకా సస్పెన్స్. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన 10వ తరగతి విద్యార్థి శ్రావణి మర్డర్ కేసులో పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేద
యాదాద్రి : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి (14) హత్య కేసుని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో విచారణను స్పీడప్
విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని జ్యోత్స్న మిస్టరీ వీడలేదు. పోలీసులు ఫ్యాకల్టీ అంకుర్, అతని స్నేహితుడు పవన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు వారిద్దరు ఎక్కడ ఉన్నారు అనే కోణంలో విచారిస్తున్�
నరికేసిన మనిషి కాళ్లు కొట్టుకొస్తున్న బీచ్. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ మారణ కాండకు సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించ లేకపోతున్నారు. కెనడాలోని బ్రిటీష్ కొలంబియా-అమెరికాలోని వాషింగ్టన్ మధ్య సలిష్ సముద్రంలో జరుగుతున్న ఈ దారుణ పరిస్థి�
కుక్కలు ఆ బ్రిడ్జ్ వద్దకు వెళితే చాలు ఆత్మహత్య చేసుకుంటున్నాయట. ఇలా ఇప్పటి వరకూ 600లకు పైగా కుక్కలు ఈ వంతెన మీద నుంచి దూకి (ఆత్మహత్య)చచ్చిపోయాయట. అసలు జంతువులు ఆత్మహత్య చేసుకుంటాయా.