Home » Mystery
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంట నెల రోజులు తిరగకముందే ఆత్మహత్య
ఆవిడో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వయసు 50 ఏళ్లకు పైబడే ఉంటుంది. ఏం జరిగిందో ఏమో కానీ ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య కలకలం రేపింది. మారుతీరావు మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే
కరీంనగర్ జిల్లా విద్యానగర్కు చెందిన ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసు మిస్టరీగా మారింది. జర్మన్ టెక్నాలజీ వాడినా… 8 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నా… అలాగే పై అధికారులు సైతం సెలవులు రద్దు చేసుకుని హత్యకేసుపై ఫోకస్ పెట్టినా… ఎల�
కరీంనగర్ జిల్లా కాకతీయ కాల్వలో కారు బయటపడటం అందులో 3 మృతదేహాలు ఉండటం సంచలనమైంది. మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బంధువులు కావడం
తన సోదరి, ఆమె భర్త, కూతురు మృతిపై పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పందించారు. జనవరి 27న సాయంత్రం కరీంనగర్ నుంచి తన సోదరి, బావ వారి కూతురు కారులో
కరీంనగర్ జిల్లాలో దారుణంగా హత్యకు గురయిన రాధిక హత్య మిస్టరీ వీడడం లేదు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. హంతకులను గుర్తించలేకపోతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ.. ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. పక్కా ప్లాన్�
కరీంనగర్ నడిబొడ్డున జరిగిన ఇంటర్ విద్యార్థిని రాధిక మర్డర్ మిస్టరీగా మారింది. రాధిక ఇంట్లో రెండేళ్ల కింద ఓ యువకుడు అద్దెకు ఉండేవాడు. అతడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ప్రేమన్నాడు..పెళ్లి చేసుకుంటానన్నాడు. అమ్మాయి నిరాకరించడంతో పగ పెంచుకున్నాడు. అదును చూసి ప్రాణం తీశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన మర్చిపోక ముందే.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది. 34 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రోహిత