Home » nagarkurnool
నాగర్ కర్నూల్ జిల్లాలో స్థల వివాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది. కోడేరు మండలం కొండ్రావుపల్లిలోని తిరుపతమ్మ అనే మహిళను బాబు గౌడ్ అనే వ్యక్తి కొట్టి చంపాడు.
పందులు దాడిచేసి ఓ వృద్ధుడిని చంపేసిన ఘటన నాగర్కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో జరిగింది.
ఆయణ ఓ ఎస్ఐ. ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి న్యాయం చేయాల్సిన బాధ్యతలో ఉన్నాడు. అలాంటి వ్యక్తే అడ్డదారి తొక్కాడు. అన్యాయం చేయడం ప్రారంభించాడు. లంచాలకు
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో 20 వేల చెట్లు నేల కూలనున్నాయి. వనం గుండా జనం వెళ్లేందుకు వృక్షాలను బలి తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి 765 విస్తరణలో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వు జోన్
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ తో ఓ విద్యార్థి మృతి చెందాడు.
నల్లమల్ల అభయారణ్యంలో యురేనియం తవ్వకాల చిచ్చు రేగుతోంది. యురేనియం తవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మూగ జీవాల మనుగడను ప్రశ్నార్ధకం చేయబోతోంది.
పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు లొకల్ లొల్లి సెగలు రేపుతుంది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల కోసం హైకమాండ్ కసరత్తు చేస్తుంటే మరోవైపు నేతలు లోకల్ కుంపటిని రాజేస్తున్నారు. ముఖ్య�
నాగర్ కర్నూలు : జిల్లాలో జింకల వేట యధేచ్ఛగా సాగుతోంది. ఇష్టానుసారంగా వేటగాళ్లు జింకలను వేటాడుతూ వాటిని హతమార్చుతున్నారు. కాసుల కక్కుర్తికి వన్యప్రాణాలను బలి తీసుకుంటున్నారు. జిల్లాలో వేటగాళ్లు దారుణానికి ఒడిగట్టారు. కొల్లాపూర్ మండలం �