Home » nagarkurnool
‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త… 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడకపోతే బ్రతికే పరిస్థితి లేదు ’.. ఏఈ సుందర్ చివరగా భార్యతో మాట్లాడిన మాటలు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న 9 మంది చెందారు. వీరిలో సుందర�
శ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృతి చెందినట్లుగా జెన్కో అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయినట్లు కొద్దిసేపటి క్రితమే జెన్కో ప్రకటించింది. మంటలార్పేందుకు ఉద్యోగులు విశ్వప్రయత్నం చేశారని తెలిపిం�
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడన ప్రభావం మరింత బలపడింది. దీని ప్రభావం వల్ల ఆది, సోమవారాల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే గత 3,4 రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తో నేతలు కన్నుమూస్తున్నారు. తాజాగా మాజీ ఎంపి నంది ఎల్లయ్య (78) తుదిశ్వాస విడిచారు. 2020, జులై 29వ తేదీన కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో ఆయన్ను కుటుంబసభ్యుులు నిమ్స్ ఆసుపత్రిలో చేరిపించారు. అప్పటి నుంచి వైద�
వివాహేతర సంబంధాలు కరెక్ట్ కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. అటువంటి వాటికి జోలికి
వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. అక్రమ సంబంధంపై వ్యామోహం నేరాలకు దారి తీస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లాలో
ఒకప్పుడు ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు కావాలంటే కొంతమంది అధికారులు సీల్డ్ కవర్లో కరెన్సీ నోట్లను సీక్రెట్గా తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు లంచాధికారులు ముదిరిపోయారు. ఏం కావాలో.. ఎంత కావాలో.. డైరెక్ట్గా డిమాండ్ చేస్తున్నారు. సర్కారు కార్యాలయా
నాగర్కర్నూల్ జిల్లాలో ఎన్నికల శిక్షణకు హాజరుకాని ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. రెండో విడత ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరుకాని అధికారులపై జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందింది.
నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వెల్దండ మండల కేంద్రంలో నాలుగేళ్ల ఇద్దరు చిన్నారులపై అత్యాచార యత్నానికి పాల్పడాడు 10వ తరగతి విద్యార్థి. ఆదివారం(డిసెంబర్ 8,2019) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అఘాయిత్యం సమయంలో చిన్నారులు భయంతో