Home » nagarkurnool
పోడుభూముల్లో మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులను చెంచులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులకు చెంచులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వారు తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ ను అటవీ అధికారులపై పోసి నిప్పంటించి ప్రయత్నం చేశారు. ఈ ఘటన న�
Dog Attack : తమ పిల్లలను వీధుల్లోకి ఒంటరిగా వదిలిపెట్టే సాహసం చేస్తున్న తల్లిదండ్రులకు ఇదో హెచ్చరిక. ఇక ముందు పిల్లలను ఒంటరిగా బయటకు వదలొద్దు. కచ్చితంగా వారి వెనుక ఎవరో ఒకరు ఉండేలా చూసుకోండి. పిల్లల పట్ల మరింత అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే, బయటకు వె�
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు అగ్నికీలల్లో చిక్కుకున్న నలుగురు చెంచులకు గాయాలయ్యాయి.
Illegal excavations in Amrabad Reserve Forest : నల్లమల అడవి అంటేనే నిధులకు నిక్షేపాలు నిలయం. అలాంటి అడవిని అక్రమార్కులు టార్గెట్ చేశారా… గుప్తనిధుల తవ్వకాలు జరుగుతున్నాయా.. టూరిజం పేరుతో గుప్తనిధుల వేట జరుగుతోందా.. అంటే అవుననే అంటున్నారు స్థానికులు. నాగర్కర్నూల్ జిల�
The son who killed his mother in nagarkurnool : నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని కడతేర్చాడో కాసాయి కొడుకు. మద్యం మత్తులో తల్లిని బండరాయితో కొట్టి చంపాడు. ఈ సంఘటన గుడిపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివర
man spend time three days dead body : ఓ వ్యక్తి మహిళ మృతదేహంతో మూడు రోజులు సహవాసం చేశాడు. ఆ డెడ్ బాడీని పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అకస్మాత్తుగా ఆమె చనిపోవడంతో ఎక్కడ తనపైకి వస్తుందోనన్న భయంతోనే..జాగ్రత్త పడ్డాడు. తెలంగాణ రాష్ట్రంల�
Telangana girl brain dead in Australia : ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన విద్యార్థిని బ్రెయిన్డెడ్కు గురైంది. తమ కుమార్తెను ఉన్నత స్థానంలో చూడాలన్న తల్లిదండ్రుల ఆశలను విధి మధ్యలోనే తుంచి వేసినట్టయ్యింది. నాగర్కర్నూలు జిల్లా
pigs eats deadbody : నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ కేంద్రంలో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిద్రిస్తున్న వృద్ధురాలు అక్కడే చనిపోయింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న మృతదేహాన్ని పందులు పీక్కుతిన్నాయి. మృతదేహాన్ని పందులు పీక్కు�
man eliminated wife not cooking chicken : దసరా పండుగ రోజు కోడి కూర వండలేదని భార్యను చంపేశాడు ఓ భర్త. ఈ ఘటన నాగర్ కర్నూలులో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామంలో సన్నయ్య, సీతమ్మ దంపతులు నివాసం ఉంటున్నా�
శ్రీశైలం పవర్ హౌజ్ ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం మరో కమిటీ వేసింది. టీఎస్ ఎస్ పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అధ్యక్షతన నలుగురు సభ్యులతో కమిటీ వేసింది. కమిటీలో సభ్యులు జెఎండీ శ్రీనివాస్ రావు, ట్రాన్స్ మిషన్ డైరెక్టర్ జగత్ రెడ్డి, టీఎస్ జెన్కో ప్