Home » Nalgonda district
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లిలో నిన్న తల లభించిన కేసులో మృతుడిని పోలీసులు గుర్తించారు. మృతుడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్ కు చెందిన రమావత్ శంకర్ నాయక్ క
నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్ లోని శ్రీ మెట్టు మహంకాళి దేవాలయం లో మొండెం నుండి వేరు చేసిన తల లభించడం నిన్న స్థానికంగా కలకలం
నల్గొండ జిల్లాలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు పర్యటిస్తున్నారు. ఈరోజు అంతా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తండ్రి ఇద్దరు పిల్లలకు విషమించి చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ సంఘటన జిల్లాలోని దామరచర్ల మండలం నూనవత్ తండాలో జరిగింది.
నల్గొండ జిల్లా పెద్ద కాపర్తి వద్ద జాతీయరహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ వాహనాన్ని వెనుకనుంచి సూపర్ లగ్జరి బస్సు ఢీకొట్టింది.
నల్గొండ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. చింతపల్లి మండలం వెంకటేశ్వర నగర్ వద్ద క్రూయిజర్ వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు
Nalgonda : నల్గొండ జిల్లాలో ప్రతీకార హత్య స్థానికంగా కలకలం రేపింది. నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో గల అక్కలాయిగూడెంలో ఆదివారం అన్నదమ్ములు హత్యకు గురయ్యారు. ఘటన వివరాల్లోకి వెళితే ఆవుల పాపయ్య, లక్ష్మమ్మ దంపతులకు సోములు, కాశయ్య (63), రామస్వామి (57) �
నల్గోండజిల్లా మునగాల మండలం ముకుందాపురంలో వివాహిత మహిళ బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన ఓర్సు వెంకన్న భార్య సరిత(32) శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
నల్గోండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. గత మూడు రోజుల నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలతో సాగర్ కు వరద నీరు వస్తోంది.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఈరోజు ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.