Home » Nalgonda district
ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకునే విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన గొడవలు కారణంగా నిండు ప్రాణం బలయ్యిుంది. నల్గోండ జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం అడివెంలలో జూలై 2న సైదులు అనేవ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు నాలుగు రోజుల్లోనే �
సర్కార్ ఇస్తున్న జీతం చాల్లేదో మరి.. దొంగతనంగా పట్టిన కోళ్లే టేస్టీగా అనిపించాయో కానీ.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోళ్లు పట్టడం మొదలెట్టాడు. ఇంటికూర కంటే పొరుగింటి కూరే రుచి అన్నట్లుగా.. ఆ టీచర్ వ్యవహరించడం హాట్ టాపిక్ అయ్యింది. కోళ్లు పడుతూ అడ�
Krishnarampally project’s victims protest for Compensation in Nalgonda : నల్గొండ జిల్లా మర్రిపాడు మండలంలో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణారాంపల్లిలో భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. తమకు పూర్తి స్థాయి పరిహారం ఇచ్చేవరకూ కృష్ణారాంపల్లి ప్రాజెక్టు పనులు జరగనివ్వమని 300 మంది నిర్వాసితులు భీష
tupperware : టప్పర్ వేర్ పేరిట 15 మందికి రూ. 4 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన కిలేడీని నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికు మొర పెట్టుకోగా..ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లోతుగా విచారించాల్�
[lazy-load-videos-and-sticky-control id=”1bV3itUP_x0″]
వంద అబద్దాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నారు అనే మాట పూర్వకాలం వాడుకలో ఉండేది. రానురాను అది పెద్ద నేరం అయ్యింది. చాలా మంది అబద్దాలు చెప్పి పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాటివల్ల కాపురాలు విఛ్ఛిన్నమై పోవటం.. విడాకులకు దారితీసి
హాజీపూర్ సీరియల్ హత్యకేసులో కిల్లర్ శ్రీనివాస రెడ్డికి ఉరిశిక్ష పడటంలో పోలీసు శాఖ కృషి ఎంతైనా ఉందని చెప్పవచ్చు. కానిస్టేబులు నుంచి పై స్థాయి అధికారివరకు అందరూ సమన్వయంతో పనిచేసి నిందితుడు తప్పించుకునే అవకాశం లేకుండా నేరాన్ని నిరూపించగ�
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని కోదాడ నియోజకవర్గం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన ప్రాంతం. రెండు రాష్ట్రాలను అనుసంధానం చేసే ఈ నియోజకవర్గం పేరుకు తెలంగాణ అయినా.. ఆంధ్ర ప్రాంత ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. అందుకే తెలంగ
సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం చాకిరాల వద్ద శుక్రవారం రాత్రి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడిపోయిన స్కార్పియో వాహనాన్ని ఎన్టీఆర్ఎఫ్ బృందాలు శనివారం బయటకు తీశాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. గతరాత్రి నుంచి పోలీసులు గాలిం�
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీ టీడీపీ తన అభ్యర్ధిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకురాలు కిరణ్మయిని పోటీకి దింపింది. ఈమేరకు పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ కిరణ్మయికి బీ ఫారం అందచేశారు. ఈ ఉప ఎన్నికల్లో టీ టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది