Home » NANDIGRAM
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నందిగ్రామ్కు రెండో దశలో భాగంగా ఇవాళ(ఏప్రిల్-1,2021)పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. సెకండ్ ఫేజ్లో మమతా బెనర్జీ, సువేందు అధికారి బరిలో నిలిచిన నందిగ్రామ్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.
రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్లో 30, అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది.
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం టీఎంసీ-బీజేపీ పార్టీలు తమ అమ్ములపొదిలోని అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా.. ప్రజలందరి ఆసక్తి మాత్రం ఆ నియోజకవర్గంపైనే పడింది.
వెస్ట్ బెంగాల్ లో రెండో దశ ఎన్నికల పోలింగ్ నేటితో ముగినయనుండటంతో పార్టీల ప్రచారం హోరాహోరీ దశకు చేరుకుంది.
వెస్ట్ బెంగాల్ లో రెండో దశ ఎన్నికల పోలింగ్ నేటితో ముగినయనుండటంతో పార్టీల ప్రచారం హోరాహోరీ దశకు చేరుకుంది. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న నందిగ్రామ్ నియోజకవర్గానికి రెండో విడతలోనే(ఏప్రిల్-1,2021)పోలింగ్ జరగనుంది.
నందిగ్రామ్లో రెండు ఇళ్లు కిరాయికి తీసుకున్న మమత
Mamata banerjee rents two houses in Nandigram : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్లో రెండు ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. దీని వెనుక దీదీ యోచన ఏంటాని ప్రజలు అనుకుంటున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే తన ఇంటిని అద్దెకు తీసుకున్నందో ఆ ఇంటి యజమాని అయిన ఓ రిటైర్డ�
శ్చిమబెంగాల్లో ఎన్నికల నేపథ్యంలో అధికార టీఎంసీ-బీజేపీ, ఆసక్తికర పోరు కొనసాగుతోంది. ఇటీవల మమత గాయపడి హాస్పిటల్ లో చేరడం, నందిగ్రామ్లో సువేందు అధికారి Vs మమత మధ్య జరగబోయే రసవత్తర పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.