-
Home » Nara Chandrababu Naidu
Nara Chandrababu Naidu
బాలకృష్ణ వదినకు నివాళులు.. నందమూరి పద్మజ దశదిన కర్మ.. హాజరైన నందమూరి, నారా కుటుంబాలు.. ఫోటోలు..
ఇటీవల నందమూరి జయకృష్ణ భార్య పద్మజ మరణించారు. ఆమె బాలకృష్ణకు వదిన అవుతారు. నేడు ఆమె దశదిన కర్మ నిర్వహించగా నందమూరి, నారా కుటుంబాలతో పాటు పలువురు బంధుమిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు.(Nandamuri Padmaja)
6 రోజుల్లో రూ.1100 కోట్లు.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్
ఎగ్జిట్ పోల్స్ ప్రకటన తర్వాత ఈ స్టాక్ భారీ రిటర్న్స్ ఇస్తోంది. మే 31న 404 రూపాయలుగా ఉన్న ఈ స్టాక్.. సోమవారం ట్రేడింగ్ ముగిసేసరికి 695 రూపాయలకు పెరిగింది.
జీరో నుంచి హీరో.. దటీజ్ చంద్రబాబు..
Chandrababu Naidu Success Story : జీరో నుంచి హీరో.. దటీజ్ చంద్రబాబు..
జీరో నుంచి హీరో.. దటీజ్ చంద్రబాబు.. చరిత్ర సృష్టించిన రాజకీయ అపర చాణక్యుడు
ఏ సంఖ్యా బలం చూసి రెచ్చిపోయారో ఆ సంఖ్యలు తలదన్నేలా, ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పూర్తిగా ఏకపక్ష విజయం నమోదు చేశారు చంద్రబాబు.
అంబేద్కర్కు విగ్రహం అవసరమా? దమ్ముంటే నాతో చర్చకు రండి- చంద్రబాబు, జగన్కు కేఏ పాల్ సవాల్
టీడీపీ, జనసేన, వైసీపీని వీడి బయటకు రండి. ఈ మూడు పార్టీలు బీజేపీ తొత్తులు. అంబేద్కర్ రాజ్యాధికారం కావాలని అడిగారు.
ఎమ్మెల్యే పార్థసారధి టీడీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్.. న్యూజివీడు నుంచి ఎన్నికల బరిలోకి
వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి టీడీపీ గూటికి చేరనున్నారు. ఇందుకోసం ముహూర్తం ఫిక్స్ అయింది.
ఎన్టీఆర్ టెక్కలి వెళ్ళలేదా? మోదీ వారణాసికి మారలేదా? హిందూపురం బాలకృష్ణ సొంతూరా? చంద్రబాబుపై పేర్నినాని ఫైర్
కాపులు వైసీపీకి ఓట్లు వేసేస్తారనే కంగారుతో టీడీపీ సంకనెక్కావ్. చంద్రబాబును సీఎం చెయ్యడం కోసమే పవన్ పని చేస్తున్నాడు.
కాబోయే సీఎం చంద్రబాబే..! పవన్ కల్యాణ్ వైఖరి ఏంటో చెప్పాలన్న హరిరామజోగయ్య
రాష్ట్రంలో రెండే కులాలు రాజ్యమేలుతున్నాయి. 80 శాతం ఉన్న జనాభా బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడు? రాజ్యాధికారం చేపట్టే విషయంలో మీ వైఖరి ఏంటో జనసైనికులు అందరికీ అర్థమయ్యేటట్లు సమాధానం చెప్పాలి.
Early Polls: ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు… కేంద్రంలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా?
మరో ఏడెనిమిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం.. త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో కేంద్రంలో మళ్లీ ముందస్తు ఎన్నికల ప్రస్తావన వస్తోంది.
Vijaysai Reddy: తండ్రిపై ప్రేమ గుండెలోతుల్లో ఉండాలి చెల్లెమ్మా.. పురందేశ్వరిపై విజయసాయి ట్వీట్
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో టీడీపీని కలిపేందుకు దగ్గుబాటి పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోంచారు.