Home » Nara Lokesh
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయుడిగా మారారు. స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పారు. ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో ఇవాళ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలోని కొత్తచెరువు జి�
థాయిలాండ్లో కొందరు యువకులు మోసపోయారని తనకు తెలిసిందని మంత్రి లోకేశ్ చెప్పారు. ఐటీ, డిజిటల్ ఉద్యోగాల పేరుతో అక్కడికి వెళ్లిన యువకులు ఏజెంట్ల చేతిలో మోసపోయారని తెలిసిందన్నారు.
ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో వివిధ సబ్జెక్టుల ప్రాథమిక ‘కీ’లను అధికారులు విడుదల చేశారు.
"మేము ప్రభుత్వంలోకి రాగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్ని జూలై మూడో వారం కల్లా పూర్తి చేశాము" అని అన్నారు.
ప్రజాప్రతినిధుల గ్రాఫ్ పెరుగుతుందా..? తగ్గుతుందా..? అనేది పరిశీలిస్తున్నా. 4.1 పూర్తైంది. రెండో ఏడాది ప్రారంభమైంది. ఓ నెలకూడా అయిపోయింది. మీటర్ స్టార్ట్ అయింది.
"ఏదైనా మాట్లాడదామంటే రౌడీ మూకలు వచ్చేవి. నిస్సహాయతతో కూడిన అధికారులు ఉండేవారు" అని పవన్ కల్యాణ్ చెప్పారు.
విశాఖలో ఒక వ్యక్తి బతకడానికి రూ.700 కోట్లతో రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారని ఆరోపించారు.
విశాఖపట్టణం సాగరతీరంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి మొదలైంది. యోగాసనాలు వేసేందుకు సాగరతీరానికి లక్షలాది మంది తరలివచ్చారు.
ప్రపంచ స్థాయి ఐటీ క్యాంపస్ను కాగ్నిజెంట్ ఏర్పాటు చేయనుంది.
క్రమశిక్షణతో మెలగాలని, ప్రకృతిని ప్రేమించాలని, తన కుమారుడు దేవాన్ష్కు మోదీ చెప్పారని తెలిపారు.