ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రాష్ట్ర మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ నారాయణ బెయిల్ రద్దు అయింది. నవంబర్ 30లోగా లొంగిపోవాలని ఆయనను చిత్తూరు కోర్టు ఆదేశించింది. పదవ తరగతి ప్రశ్న పత్రాలు లీకేజీ కేసులో పోలీసులు
టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కొత్తగా ఏర్పాటు చేస్తున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడం, ఫెడరల్ వ్యవ
బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు చేసే హక్కు బీజేపీకి లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన బీజేపీ నేతల పేర్లు చెప్పగలరా అని అడిగారు. తెలంగాణ పోరాట యోధులను బీజేపీ హైజాక్ చేస్తోందన
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బెయిల్పై అప్పీలుకు వెళ్తామని పోలీస్ శాఖ ప్రకటించింది.
Phone Tapping Row : మాజీమంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారం కొత్త వివాదానికి దారితీసింది. ఏపీలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసి�
వ్యక్తిగత పూచీకత్తుతో నారాయణకు బెయిల్
పేపర్ లీకేజ్ చైన్ నారాయణే లీడ్ చేస్తున్నారని తెలిపారు. విచారణలో ఆధారాలు దొరికినందుకే నారాయణను అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
సీపీఐ జాతీయ నాయకులు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవాలని చూస్తే సిబ్బందిని చెట్టుకు కట్టేసి, వేళ్ళు నరికేస్తామని హెచ్చరించారు.
ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులు దళితులను బెదిరించి భూములను లాక్కున్నారని.. వారి మనుషులను ప్రోత్సహించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార�
అమరావతి భూ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ వేగం పెంచింది. సీఆర్డీఏలో పని చేసిన అధికారులను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.