Home » Narendra Modi
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ గురువారం నాడు వైట్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీకి విందు ఇవ్వనున్నారు.షెడ్యూల్ చేసిన విందుకు ముందు జిల్ బిడెన్ చేసిన విందు ఏర్పాట్ల వివరాలను అమెరికా చెఫ్ లు మీడియాకు వివరించారు....
అమెరికా దేశ పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తో సమావేశమయ్యారు. న్యూయార్క్ పర్యటన తర్వాత మోదీ వాషింగ్టన్ డీసీకి చేరుకొని యూఎస్ ప్రథమ మహిళ జిల్ బిడెన్ ను కలిశారు....
అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూయార్క్ తర్వాత వాషింగ్టన్ చేరుకున్నారు. వర్షంలో తడిసిముద్దవుతున్న ఎయిర్పోర్టులో ప్రధాని మోదీ అమెరికా సాయుధ దళాల గార్డుల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు....
ఇండియాలోనే కార్లను తయారు చేయాలని మస్క్ కంపెనీ టెస్లా భావిస్తోంది. కానీ.. మొదటగా కార్ల దిగుమతి చేసుకొని.. సేల్స్ మొదలుపెట్టి.. మార్కెట్లో టెస్లా కార్లకు ఉన్న డిమాండ్ని టెస్ట్ చేయాలని చూస్తోంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అతి ఎక్కువ దేశాలు పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించింది. దీంతో గిన్నీస్ ప్రపంచ రికార్డు వారు.. ఐక్య రాజ్య సమితిలో భారత ప్రతినిధికి ఈ విషయమై గుర్తింపు పత్రాన్ని అందజేశారు. యోగా డేకి వచ్చిన అతిథులతో కలిసి ప
ఉగ్రవాదం విభజిస్తుంది, కానీ పర్యాటకం అందరినీ కలుపుతుంది. నిజానికి, పర్యాటకం అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి, సామరస్యపూర్వకమైన సమాజాన్ని సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. UNWTO భాగస్వామ్యంతో G20 టూరిజం డ్యాష్బోర్డ్ అభివృద్ధి చేయడంపై సంతోషిస్త�
అమెరికా ప్రముఖ కంపెనీ టెస్లా భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లు ఆ కంపెనీ అధినేత ఎలోన్ మస్క్ వెల్లడించారు. బుధవారం న్యూయార్క్ నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన తర్వాత మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోకి టెస్లా కార్ల
అమెరికా దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఉదయం అమెరికన్ పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు.అమెరికా దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులతో సమావేశమై భార�
‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా యోగా ప్రపంచ ఉద్యమంగా మారింది" అని ప్రధాని మోదీ బుధవారం వీడియో సందేశంలో పేర్కొన్నారు.వసుధైవ కుటుంబం అనే థీమ్తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగా చేస్తున్నారని ఆయన తెలిపారు.....
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా దేశ పర్యటన సందర్భంగా బుధవారం వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. అమెరికా లాగా భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్యదేశమని, రెండు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ర�