Home » Narsipatnam
విశాఖ జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా వేగి దివాకర్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. జనసేన అభ్యర్థి వేగి దివాకరరావు నామినేషన్పై జనసేన రెబల్ అభ్యర్థి బైయపురెడ్డి అశోక్ అభ్యంతరాలు లేవనెత్తడంతో వేగ�
విశాఖపట్నం: ఎవరికి ఓటు వేస్తే నువ్వు గెలుస్తావో వారికే ఓటు వెయ్యాలని ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఓటు వేస్తే అభ్యర్థి గెలవడం కాదు.. ప్రజలు గెలవాలి అని
వైసీపీ అధికారంలోకి వస్తే అవినీతి, కులపిచ్చి లేని పాలన అందిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ అన్నారు.
విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు.
విశాఖపట్నం: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ శంకర్రావు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విశాఖతో పాటు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు సోదారు జరుపు�