Home » National Center for Seismology
పాకిస్థాన్లో ఆదివారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది.
జపాన్ దేశాన్ని వణికించిన భూకంపం ఘటన మరవక ముందే మళ్లీ బుధవారం అప్ఘానిస్థాన్, మణిపూర్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు....
మణిపూర్ లో భూకంపం సంభవించింది. మణిపూర్లోని ఉఖ్రుల్కు 208 కిలోమీటర్ల దూరంలో ఉన్న మయన్మార్లో రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది....
ఒకే రోజు మూడు దేశాల్లో భూకంపం సంభవించింది. భారీ భూకంపం మూడు దేశాలను వణికించింది. పాకిస్థాన్, పాపువా న్యూ గినియా, టిబెట్ దేశాల్లో భూకంపం వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.38గంటలకు పాకిస్తాన్ దేశంలో భూకంపం సంభవించింది.....
లద్దాఖ్ లోని కార్గిల్కు ఉత్తర-వాయువ్యంగా 314 కి.మీ దూరంలో భూకంప సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.
దేశంలోని పంజాబ్, కశ్మీరు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. పంజాబ్ రాష్ట్రంలోని రూప్ నగర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 1.13 గంటలకు భూకంపం సంభవించింది.....
కేవలం మూడు రోజుల్లో రెండు భూకంపాలు సంభవించిన తర్వాత హిమాలయ పర్వత ప్రాంత దేశంలో భారీ భూకంపం వచ్చే ప్రమాదం ఉందని భూకంప శాస్త్రవేత్త, నేషనల్ సొసైటీ ఫర్ ఎర్త్క్వేక్ టెక్నాలజీ-నేపాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన డాక్టర్ అమోద్ దీక్షిత్ హెచ్చర�
అఫ్ఘానిస్థాన్ దేశంలో మళ్లీ భూకంపం సంభవించింది. తరచూ వరుస భూకంపాలతో అఫ్ఘాన్ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అఫ్ఘాన్ దేశంలోని ఫైజాబాద్ ప్రాంతంలో తెల్లవారుజామున సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీ�
నేపాల్ దేశంలో శుక్రవారం అర్దరాత్రి సంభవించిన భారీ భూకంపం ప్రభావం ఢిల్లీ, ఎన్సీఆర్ తోపాటు ఉత్తర భారతదేశంలో కనిపించింది. ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి....
అఫ్ఘానిస్థాన్ దేశంలో గురువారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది. అఫ్ఘానిస్థాన్ దేశంలో గురువారం తెల్లవారుజామున 1.09 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది...